Category Uncategorized

బిఆర్‌ఎస్‌లో మరో వికెట్‌ డౌన్‌

కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర జూన్‌28:  బీఆర్‌ఎస్‌ కు మరో షాక్‌ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌,…

పార్టీని వీడేవారితో బాధలేదు..

కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు.. తెలంగాణ సాధించిన మనకు ఇదొక లెక్కనా..?  రెట్టించిన ఉత్సాహంతో  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం  పార్టీ కార్యకర్తలకు బీఆర్‌ ఎస్‌ అధినేత  కేసీఆర్‌ భరోసా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28 : దొంగల్లా పార్టీని వీడేవారితో మనకు బాధ ఏమీ లేదని,  పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం…

ఇచ్చిన హావిూమేరకు రూ. 2 లక్షల రుణమాఫీ

నాలుగు రోజుల్లో మార్దర్శకాలు రేషన్‌ కార్డు ఆధారంగా మాఫీ ఉండదు కేవలం పట్టాదారు పాస్‌ పుస్తకంతో సరిచూస్తాం బంగారం తాకట్టు రుణాలకు మాఫీ వర్తించదు రుణమాఫీ తరవాత రైతుబంధుపై దృష్టి పెడతాం అప్పులు తగ్గించుకునే పనిలో ఉన్నాం వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పన ధరణి, మండలాలు, జిల్లాలపై అసెంబ్లీలో చర్చ ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగింది..ఆదాయం పెరిగింది…

కెసిఆర్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28: హైకోర్టులో తెలంగాణ మాజీ  సీఎం కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. విద్యుత్‌ కమిషన్‌ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని కేసీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కేసీఆర్‌ పిటిషన్‌ దాఖలు…

పార్లమెంట్‌లో వాయిదాల పర్వం..

నీట్‌ పేపర్‌ లీకేజీపై చర్చకు విపక్షం పట్టు చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్‌  తిరస్కరించిన స్పీకర్‌ ఓం బిర్లా.. గందరగోళం మధ్య జూలై 1కి వాయిదా న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 28: లోక్‌సభ సమావేశాలు వాయిదాలతోనే మొదలయ్యాయి. నీట్‌ పేపర్‌ లీక్‌పై చర్చించాలన్న విపక్షాల డిమాండ్‌ కారణంగా గందరగోళం మధ్య లోక్‌సభ సోమవారానికి…

ఎయిర్‌టెల్‌ ‌వినియోగదారులపై టారిఫ్‌ ‌దాడి

భారీగా పెరగనున్న రీఛార్జ్ ‌ధరలు జూలై 3నుంచి అమల్లోకి కొత్త ధరలు ముంబై,జూన్‌28:  ‌మొబైల్‌ ‌ఫోన్‌ ‌వినియోగదార్లకు వరుసగా రెండు షాక్‌లు తగిలాయి. ప్లాన్‌ ‌ధరలు పెంచుతూ రిలయన్స్ ‌జియో ప్రకటించిన వెంటనే, భారతి ఎయిర్‌టెల్‌ ‌కూడా రేట్లను పెంచింది. ఎయిర్‌టెల్‌ ‌సిమ్‌ ‌వినియోగించాలంటే యూజర్లు ఇకపై 10 శాతం నుంచి 21 శాతం ఎక్కువ…

నీట్‌పై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధ్దమే

సమాచారం ఇస్తామన్నా విపక్షాల ఆందోళన విపక్షాల తీరుపై మండిపడ్డ మంత్రి కిరణ్‌ ‌రిజిజు న్యూదిల్లీ,జూన్‌ 28: ‌నీట్‌ అం‌శంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ జులై 1కి వాయిదా పడింది.  విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని…

అవకతవకల ‘నీట్‌’ ‌మాకొద్దు

చెన్నై,జూన్‌ 28: ‌వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం పార్లమెంట్‌ను ఈ అంశం కుదిపేసింది. ఈ నేపథ్యంలో నీట్‌ ‌రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని, నీట్‌ అమలుకు ముందు మాదిరిగా…

పల్లెల్లో ప్రబలుతున్న అతిసార – పడకేసిన ప్రజా ఆరోగ్యం

ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యంగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి. అతిసార వ్యాధిని అంగ్ల భాషలో డయేరియా అంటారు. అతిసార వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా…