రాజ్యాంగ నిర్మాతకు, తెలంగాణ బాంధవునికి పూలవర్షం… నీరాజనాలు…!
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా భారత జాతీయ సాంఘికోద్యమ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం…

