వికలాంగులకు మరో వేయి పెన్షన్ పెంపు
వొచ్చే నెల నుంచే పెంచిన మొత్తం అందచేత సింగరేణి కార్మికులకు ముందే వొచ్చిన దసరా దసరా బోనస్ 700 కోట్లుగా ప్రకటన సింగరేణిని కాపాడుకున్న ఘనత తమదే మంచిర్యాల వేదికగా సిఎం కెసిఆర్ వరాల జల్లు మంచిర్యాల,ప్రజాతంత్ర,జూన్9: రాష్ట్రంలోని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.…
