Category Uncategorized

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలిలా ఉన్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ ‌డీజీగా మహేష్‌ ‌భగవత్‌, ‌హోంగార్డస్ అడిషనల్‌ ‌డీజీగా…

పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం

సన్మానం చేసి చెక్కులను అందించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  బుధవారంఘనంగా సన్మానించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. చెక్కులు అందుకున్న వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప, వేలు ఆనందచారి,…

ఏం ‌మార్పు వొచ్చింది..?

ప్రగతి భవన్‌ ‌గడీ బద్ధలు కొట్టడం ఆరంభ శూరత్వమేనా..? విద్యార్థుల ఆందోళన బాట దేనికి సంకేతం.. హాస్టళ్లలో విద్యార్థుల ఆహారంలో ఎలుక ప్రత్యక్షం ఏ మార్పు కెసిఆర్‌ ‌బాటలోనే రాజకీయ చేరికలు..మార్పు ఉత్తదేనా…? కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలు కోరుకున్న మార్పు దిశగా అడుగులు వేయాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం 2014 నుంచి…

రాజ్యాంగ చట్టాలు గుర్తుకు రావడం లేదా

దానిని ఆచరించి గౌరవించాలి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ..రాజ్యాంగాన్ని అపహాస్యం రాష్ట్రంలో ఫిరాయింపులపై సుప్రీమ్‌ కోర్టుకు వెళతాం రాహుల్‌ తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ప్రజలతో గ్యాప్‌..ఎన్నికల్లో అదే తమ కొంప ముంచిదని వ్యాఖ్య రాజ్యాంగ ప్రతిని పట్టుకుని మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌.. రాజ్యాంగ వ్యతిరేక పార్టీ ఫిరాయింపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని…

చట్నీలో ఎలుక ఘటనపై మంత్రి దామోదర ఆగ్రహం

జెఎన్‌టియు హాస్టల్‌ ఘటనపై తక్షణం దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం క్యాంపస్‌ వంటగదిని పరిశీలించిన అదనపు కలెక్టర్‌ మాధురి సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 9 : చట్నీలో ఎలుక పడిన ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్‌, ఆర్డీవో, జిల్లా ఫుడ్‌ సేప్టీ అధికారులను మంత్రి దామోదార రాజనర్సింహ…

గ్రామ సమైక్య సంఘాలకు కోటి ఆర్థిక సాయం

స్వయం సహాయక సంఘాల ద్వారా  కోటీశ్వరులను చేయాలన్నదే లక్ష్యం సిఎం ఆదేశాల మేరకు సమర్థంగా కార్యాచరణ ప్రణాళిక అమలు సీజనల్‌ వాధుల పట్ల అప్రమత్తం.. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు 20 లోగా బదిలీల పక్రియను సమర్ధవంతంగా పూర్తికి కృషి ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలకు 20 ఎకారాల భూ సేకరణ వన మహోత్సవం సహా…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం

ఎన్నికల సమయంలో పాత్రికేయులకు ‘ఇచ్చిన మాట తప్పం’ గ్రేటర్‌ పరిధిలో జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే సమావేశం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ త్వరలోనే ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తాం మీడియా అకాడమీ చైర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జూలై 09 : పాత్రికే…

మీరు తయారు చేసిన కార్యకర్తను

ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా..అహంకారం దరి చేరనీయ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేములవాడను అన్ని విధాలా అభివృద్ధి రాజకీయాలకు అతీతంగా సమష్టిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి వేములవాడ ‘కృతజత’ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుల, వృత్తి సంఘాల నాయకులకు మంత్రి సన్మానం వేములవాడ, ప్రజాతంత్ర, జూలై9 : తాను ప్రజలు తయారు చేసిన…

సిఎం రేవంత్‌తో క్రికెటర్‌ ‌సిరాజ్‌ ‌భేటీ

టీమిండియా జెర్సీ బహుకరణ హైదరాబాద్‌,‌జూలై9: టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచిన తర్వాత భారత క్రికెటర్లకు వారి వారి సొంత నగరాల్లో ఘనంగా స్వాగ తం లభిస్తుంది. తాజాగా టీమిం డియా ఫాస్ట్ ‌బౌలర్‌ ‌మహమ్మద్‌ ‌సిరాజ్‌ ‌హైద రాబాద్‌ ‌చేరుకున్న తర్వాత సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిశారు. టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచినందుకు సిరాజ్‌ ‌ను…