Category Uncategorized

వికారాబాద్ మున్సిపల్ ఉద్యోగుల జిల్లా పోరం అధ్యక్షులుగా రామకృష్ణ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఉద్యోగుల ఫోరం అధ్యక్షులుగా రామకృష్ణను ఎన్నుకున్నారు. తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల జిల్లా ఫోరం సర్వసభ్య సమావేశం ఆర్ జే ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా  ఎం శివకుమార్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు  అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా మున్సిపల్ ఉద్యోగుల…

సబితారెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు ఎంపిటిసి సురసాని రాజశేఖర్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 23 : మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి సబితాఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన సందర్బంగా బుధవారం  మండల ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షులు సురసాని రాజశేఖర్ రెడ్డి,నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి,బిసి సెల్ మండల్ ప్రధాన కార్యదర్శి కాసోజు ప్రశాంత్ చారి,యూత్ నాయకుడు…

సీఎం కేసీఆర్ కు అపూర్వ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్ పార్టీని గుండెలనిండా ఆశీర్వదించి ఘన విజయాన్ని అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని…

ఉప్పల్   ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని  కలిసిన  బి  ఆర్ ఎస్ ముఖ్య నాయకులు 

 ఉప్పల్, ప్రజాతంత్ర  , ఆగస్ట్ 23:  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉప్పల్ నియోజకవర్గ  బి  ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా బండారి లక్ష్మారెడ్డి ని ప్రకటించడం అభినందనీయం అని, వివాదాలు అన్ని పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేసి మరోసారి ఉప్పల్ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తాం అని …

పటాన్‌చెరు టికెట్ పై సీఎం పునరాలోచించాలి 

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: పటాన్‌చెరు ఎమ్మెల్యే టికెట్ పై సీఎం కేసీఆర్ పునరాలోచించాలని బీసీ బహుజన నేతలు కోరారు. బీసీ వర్గాల నేత నీలం మధు కు పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ బుధవారం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ నుండి చౌరస్తా వరకు సబ్బండ వర్గాల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులతో పాటు బహుజన…

ఎల్. బి .నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 22: నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు మునుగోడు మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఈ మేరకు టిపిసిసిఅధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టి ఆర్ ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరు ఖరారు కాగా బిజెపి అభ్యర్థి ఎవరో…

ఆత్మ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఆత్మ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి తమ కుటుంబాలకు భరోసా ఇవ్వలని తెలంగాణ ఆత్మ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షులు అదావత్ కృష్ణ నాయక్, ఆత్మ అసోసియేషన్ ట్రెజరీ జ్యోతి లక్ష్మిలు మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము గత…

నాంపల్లి అసెంబ్లీ స్థానం ముదిరాజులకు కేటాయించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : నాంపల్లి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసేందుకు ముదిరాజులకు అవకాశం కల్పించాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, బిఆర్ఎస్ సీనియర్ నేత కోమల రవి ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో…

రాజిరెడ్డి, రామచంద్రా రెడ్డిలు క్షేమం

మరణించినట్లు వార్తలను ఖండిస్తూ మావోయిస్టుల ప్రకటన విడుదల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్ట్) ‌నాయకులు మల్లా రాజి రెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు మరణించినట్లుగా ఆగస్ట్ 19‌న దిన పత్రికలలో వొచ్చిన అబద్ధపు వార్తలను ఖండిస్తూ పార్టీ ఉత్తర సబ్‌ ‌జోనల్‌ ‌బ్యూరో, దండకారణ్యం పేర ఒక ప్రకటనను విడుదల…