Category Uncategorized

బీఆర్ఎస్ నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి సోమవారం తాండూరు మండలం సిరిగిరి పెట్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటప్ప ఆధ్వర్యంలో సుమారు 500 మంది నాయకులు కార్యకర్తలు డిసిసిబి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనొహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ…

అభివృద్ధిలో మేటి అమీన్ పూర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: నాలుగు సంవత్సరాల్లో అమీన్ పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో మేటిగా నిలిపామని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీ, లాల బావి కాలనీ. భరత్ నగర్ కాలనీ, సాయి అంబికా…

తాండూర్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని మరోసారి గెలిపించాలి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: గతంలో ఎవరు చేయని విధంగా తాండూరు ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆ పార్టీ ఇంద్రనగర్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా  బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మద్ అక్రమ్ సయ్యద్ సిరాజ్ తన్వీర్ ఖాన్ అబ్దుల్ అమీద్ మహమ్మద్ యూనుస్మాట్లాడుతూ గత…

బీఅర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు ఝలక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13:బీఅర్ఎస్,కాంగ్రెస్ పార్టీ లకు గట్టి ఝలక్ తగిలింది. బహుజన ఆత్మ గౌరవ పోరాటం చేస్తున్న నీలం మధు ముదిరాజ్ కె మా మద్దతు అంటూ ప్రజలు కదిలి వస్తున్నారు.అమీన్ పూర్ మండలం జానకంపేట  చెందిన వార్డ్ మెంబర్ సుధాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు కిషోర్ అద్వర్యంలో నలబై మంది తమ పార్టీలకు…

కమ్మ సామాజిక  సంక్షేమ అభివృద్ధికి   కృషి చేస్తా 

ఉప్పల్,  ప్రజాతంత్ర , నవంబర్ 13:   కమ్మ సామాజిక వర్గ సంక్షేమ  అభివృద్ధికి కృషి చేస్తానని , ఉప్పల్ నియోజకవర్గంలో  కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ పార్టీనీ భారీ మెజారిటీతో గెలిపించాలని బండారి లక్ష్మారెడ్డి అభ్యర్ధించారు. సోమవారం మీర్ పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ లో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్,…

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తామని కందుకూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి పేర్కొన్నారు.సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గత పది సంవత్సరాల నుండి…

బిఆస్ఎస్ లో చేరిన వైఎస్ఆర్ టిపి ఇ.పట్నం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 13: వైఎస్ఆర్ టిపి  నియోజకవర్గ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.సోమవారంరంగారెడ్డి జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దూసరి వేణు ప్రసాద్ గౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు తాళ్ల సాయికుమార్ గౌడ్,రాష్ట్ర యువజన విభాగం కార్యవర్గ సభ్యులు తాళ్ల అఖిలేష్ గౌడ్ ల  అధ్వర్యంలో చంద్రగిరి,సందీప్ కుమార్ ముదిరాజ్,ఎస్కే.జావిద్,గొడుగు భాస్కర్, మాన్…

బిఆర్ ఎస్ కు ఎమ్మార్పీఎస్ టిఎస్ సంపూర్ణ మద్దతు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 13: ఈ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీకి ఎమ్మార్పీఎస్ టి ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ, జిల్లా ఇంఛార్జి దండోరా శివరాజ్ లు తెలిపారు. తెలంగాణ భవిష్యత్ దృష్ట్యా కేసీఆర్ కు తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఇస్తున్నట్లు ప్రకటించారు.ఎమ్మార్పీఎస్ టిఎస్ రాష్ట్ర కమిటీ…

గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 13: తాండూరు. గ్రామాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందని జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య్త విటల్ నాయక్ అన్నారు.ఆదివారం యాలాల మండలం కమల్ పూర్ గ్రామంలో సుమారు 50 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి ప్రమోదిని రెడ్డి పార్టీ కండువా…