Category Uncategorized

బాజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ ఏరియాలో ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సీంఎ కేసీఆర్‌ ‌దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సిఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు…

నాంపల్లి బజారఘాట్‌లో ఘోర అగ్నిప్రమాదం

9 మంది దుర్మరణం…8 మందికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలింపు ఒకటి, రెండవ అంతస్తుల్లో ఉన్న వాళ్లే మృత్యువాత ఘటనా స్థలానికి మంత్రులు కెటిఆర్‌, ‌తలసాని…మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం : సిఎల్‌పి నేత భట్టి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌…

17‌న తెలంగాణకు రాహుల్‌..

ఆరు రోజులపాటు ఎన్నికల ప్రచారం ప్రతీ నియోజకవర్గంలో అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్‌ ‌కసరత్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ ఆరు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్‌ ‌ఖరారైనట్లు తెలుస్తుంది. 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్‌.. 23 ‌దాకా…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా అనూహ్యరెడ్డి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : భారతీయ జనత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు, తెలంగాణ రాష్ట్ర జానపద వృత్తి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షురాలు డాక్టర్‌ జి.అనూహ్యరెడ్డి నియమితులైయ్యారు. ఈమేరకు నియమాక పత్రాన్ని సోమవారం పార్టీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అనూహ్యరెడ్డికి అందజేశారు. కోవిడ్‌ సమయంలో అన్ని వర్గాల…

షాద్ నగర్ నియోజకవర్గంలో  నామినేషన్ల పరిశీలన

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 13: కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, ఏఐఎఫ్ బి పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్లపై ఉత్కంఠ* షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పరిశీలన పర్వం ముగిసింది.  షాద్ నగర్ అసెంబ్లీకి దరఖాస్తు చేసుకున్న 24 మంది నామినేషన్లను ఎన్నికల అధికారి డి. వెంకట…

అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 13: అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో నిషేధిత ప్రభుత్వ భూమి లో ప్రైవేటు వ్యక్తులకు ఇంటి నంబర్లు కేటాయించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి జి.ఎం. సుదర్శన్ ను తక్షణమే విధుల నుండి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.గుమ్మడిదల మండలం…

ప్రజలందరి దీవెనలు నాకు అందించి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరి దీవెనలు నాకు అందించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి పంపాలని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం మాడుగుల మండలంలోని అవురు పల్లి, నల్ల వారి పల్లి, చంద్రాయన పల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా…

సంక్షేమ అభివృద్ధి పనులు ఎన్నో చేశాం ఆశీర్వదించండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 13: సంక్షేమ అభివృద్ధి పనులు ఎన్నో చేశాం ఆశీర్వదించండి అని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఓటర్లను కోరారు.ఈ మేరకు ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్ కాలనీలలో మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో…

అభివృద్ధి చేశాం.. ఓట్లు అడుగుతున్నాం            

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 13 : ఆమనగల్లు అభివృద్ధికి తన శక్తి మేరకు కృషి చేశానని మరో అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమనగల్లు మున్సిపాలిటీలోని గుర్రం గుట్ట,  సాయి నగర్, ఆదర్శనగర్ కాలనీలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి…