Category Uncategorized

పాలమూరు ప్రజలను నిండా ముంచారు

ఏమీ చేయని.. ఏమీ తేలేని బీఆరెస్ సిగ్గులేకుండా వోట్లు అడుగుతోంది నన్ను అడ్డు తొలగించుకోవాలని కుట్ర చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మతి తప్పి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో తెలియదు అని కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వస్తే కరెంటు, రైతు బంధు రాదని కేసీఆర్ అంటుండు ఉచిత…

‌బీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీని అడ్డుకుందాం..వ్యతిరేకిద్దాం..!

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పాలకులకు గుణపాఠం చెప్పే విధంగా వోటును వాడుకుందాం పౌర సమాజ వేదికలు పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‘‘‌లక్షలాది ప్రజల ప్రజాస్వామిక పోరాటం ద్వారా ఏర్పడిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాలరాసి, నిరంకుశ పాలనతో, ఆవినీతితో ప్రజల వనరులను దోపిడీ చేస్తూ, విద్యార్థులను, నిరుద్యోగ యువతను మోసం చేసిన…

అధికారంలోకి వొచ్చేది..హ్యాట్రిక్‌ ‌కొట్టేది కేసీఆరే గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్‌

రాష్ట్రానికి కాంగ్రెస్‌ ‌చేసింది ఏం లేదు ఉద్యమ స్ఫూర్తిని కించపరచేలా మాట్లాడుతున్న రేవంత్‌ ‌రెడ్డికి, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి కర్నాటక మోడల్‌ అని చెప్పి ఇప్పుడు తోక ముడుచుకున్నారు మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో గట్లు సహా పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్‌లో చేరిన వైఎస్‌ఆర్‌టిపి నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌…

‌రాష్ట్రంలో17న అమిత్‌ ‌షా, 25, 26, 27 తేదీల్లో మోదీ పర్యటనలు

పూర్తిస్థాయిలో ప్రచారంపై బీజేపీ దృష్టి 17న మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడు పెంచింది. పక్కా వ్యూహాలతో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. ఇక నుంచి ముఖ్య నాయకులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది.…

భూ మండలం మీద రైతుబంధు తెచ్చిందే నేను

దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత మనదే సంక్షేమ పథకాలు అందాలంటే బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలి కమిట్మెంట్‌ ఉన్న నాయకుడు పెద్ది…గత ఎమ్మెల్యేలు చేయని పనులు చేసి చూపించిండు ప్రభుత్వం ఏదైనా ఎమ్మెల్యే సరిగ్గా ఉండాలి నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ‌నర్సంపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌భూ మండలం…

కాంగ్రెస్‌ 55ఎం‌డ్ల పరిపాలన అస్తవ్యస్తం

ఆరు గ్యారంటీలేమో కాని…ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి ఖాయం ‘పాలమూరు-రంగారెడ్డి ద్వారా మొదటగా కుల్కచర్లకు సాగునీరు నేడు పంచామతీలుగా తండాలు..పోడు భూములకు పట్టాలు మళ్లీ అధికారంలోకి రాగానే వికారాబాద్‌లోకి గండ్వీడ్‌, ‌మహ్మదాబాద్‌ ‌మండలాలు కుల్కచర్ల రోడ్‌ ‌షోలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ కుల్కచర్ల , ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ఎన్నికల వేళ…

బాజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌దిగ్బ్రాంతి

ప్రభుత్వ వైఫల్యంతో హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిందని మండిపాటు   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌నాంపల్లి బజార్‌ ‌ఘాట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ •రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందన్నారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నివారణ చర్యలు…

బాజార్‌ఘాట్‌ అగ్నిప్రమాదంపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌నాంపల్లిలోని బజార్‌ఘాట్‌ ఏరియాలో ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై సీంఎ కేసీఆర్‌ ‌దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సిఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు…

నాంపల్లి బజారఘాట్‌లో ఘోర అగ్నిప్రమాదం

9 మంది దుర్మరణం…8 మందికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలింపు ఒకటి, రెండవ అంతస్తుల్లో ఉన్న వాళ్లే మృత్యువాత ఘటనా స్థలానికి మంత్రులు కెటిఆర్‌, ‌తలసాని…మృతులకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం : సిఎల్‌పి నేత భట్టి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌…