Category Uncategorized

కాంగ్రెస్ ఆరోపణలు అవాస్తవం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 14: సిద్దిపేట చిల్డ్రన్ పార్క్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ నేతల తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …సిద్దిపేట చిల్డ్రన్ పార్క్ కబ్జాకు…

16వ వార్డులో చంద్రారెడ్డి ప్రచారం

కీసర,  ప్రజాతంత్ర , నవంబర్ 14 : మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి విజయం తధ్యమని నాగారం  మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి  అన్నారు. మంగళవారం ఆయన   ప్రచారంలో భాగంగా 16వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో  నాగారం మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్   నరేందర్ రెడ్డి,  కాలనీ ప్రెసిడెంట్…

మేడ్చల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు – కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్ 14 : మేడ్చల్  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దమ్మాయిగూడ మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం దమ్మాయిగూడ లో మాట్లాడుతూ ప్రజలు బిఆర్ఎస్ పాలనలో విసిగిపోయి  కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బి ఆర్ఎస్ పార్టీ  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను  ఏవి…

బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ భరోసా

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే కెసిఆర్ భరోసా పథకాలు అమలవుతాయని కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి అసెంబ్లీకి పంపాలని…

ఒక్క అవకాశం ఇవ్వండి  మీ సమస్యలను తీరుస్తా

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 14: మన ఓట్లను మనమే వేసుకొని పాలకులమవుదామా లేదంటే మన ఆత్మ గౌరవాన్ని హేళన చేస్తూ మన ఓట్లతో లబ్ది పొందుతున్న పాలకుల కు బానిసలుగా ఉందమా తేల్చుకునే సమయం ఆసన్నమైందని పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.మంగళవారం  బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో…

ఒక్క అవకాశం ఇస్తే కల్వకుర్తిని అభివృద్ధి చేసి చూపిస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలందరికీ సేవకుడిగా పని చేస్తానని కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి అన్నారు. తలకొండపల్లి మండలంలోని   చంద్రదాన, అంతారం , వెంకటాపూర్, జూలపల్లి గ్రామాలలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు గ్రామాలకు వచ్చిన…

బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే బేతి ముఖ్య అనుచరులు

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14:  ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అనుచరులు మంగళవారం టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఎమ్మెల్యే బేతి ముఖ్య అనుచరులుగా ఉంటున్న పలువురు నేతలు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు..ఎమ్మెల్యే బేతి,…

ఉప్పల్ బీఆర్ఎస్ కు భారీ జట్కాఉప్పల్లో  బి ఆర్  ఎస్ పార్టీ  నుండి  కాంగ్రెస్ లోకి భారీ చేరిక‌లు

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14:  ఆరు నూరైనా ఉప్ప‌ల్ లో ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి గెలుపును ఆప‌టం ఎవరి త‌రం కాద‌ని, యువ నాయ‌కుడు ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి గెలుపు కోసం  15రోజులు  రాత్రి పగలు క‌ష్ట‌ప‌డాలని  పిసిసి అధ్యక్షులు  రేవంత్ రెడ్డి  అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్…

ఒకరి మృతికి కారణమైన ద్విచక్ర వాహనదారుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన కోర్టు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 14 : ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గేట్ సమీపంలో ఒకరి మృతికి కారణమైన ద్విచక్ర వాహన దారుడికి తొమ్మిదవ ఎల్బీనగర్ సెషన్ కోర్టు న్యాయమూర్తి హరీష రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 6500 జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. దీనికి సంబంధించి ఆమనగల్లు ఎస్సై బలరాం తెలిపిన…