Category Uncategorized

ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్  ఏర్పాటు -సమీకృత కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 29: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30న పోలింగ్ సందర్భంగా  అన్ని రకాల పూర్తిస్థాయి పర్యవేక్షణకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల సమీకృత కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. కలెక్టరేట్…

ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో ఐజా మీర్ సంచలనం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 29 : ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో అతి పిన్న వయస్కురాలైన ఐజా మీర్ సంచలనం సంచలనం సృష్టించింది. న్యూఢిల్లీలో జరిగిన ఎఫ్‌ఈఐ షో జంపింగ్ చిల్డ్రన్స్ క్లాసిక్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఐజా, తన నిష్ణాత భాగస్వామి డిల్లానో డబ్ల్యూను అధిగమించి, అసాధారణమైన నైపుణ్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి, అంతర్జాతీయ వేదికపై…

డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించిన  జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 29: రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం సందర్శించారు.సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తో పాటు, నారాయణఖేడ్ నియోజకవర్గం…

బర్రెలక్క(శిరీష)కు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 29 : నేడు జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున గొంతుక వినిపించేందుకు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్క(అలియాస్ కర్నె శిరీష)కు తెలంగాణ ప్రజలు ఓటు వేసి అసెంబ్లీలో ప్రవేశించి నిరుద్యోగుల తరఫున గొంతుక వినిపించేందుకు వీలుగా ఆమెను గెలిపించాలని అంజలీ తెలంగాణ రాష్ట్ర…

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 29 : అమనగల్లు, కడ్తాల్ సర్కిల్ పరిధిలోని కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు పోలీస్ స్టేషన్ లలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమనగల్లు, కడ్తాల్ సీఐ వెంకటేశ్వర్లు, శివప్రసాద్ లో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడ్తాల్, ఆమనగల్ మండలాల్లో…

పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 29: పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో  నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ మెరీనాట్ స్కూల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.  ఈ సందర్భంగా పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పోలింగ్ విధులను నిర్వహించే అధికారులందరూ సమిష్టిగా…

పోలింగ్ ప్రక్రియ  ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

పరిగి,ప్రజాతంత్ర, నవంబర్ 29: పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో  నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణరెడ్డి పోలింగ్ అధికారులకు సూచించారు.బుధవారం  పరిగి మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.  ఈ సందర్భంగా పోలింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ… పోలింగ్ విధులను నిర్వహించే అధికారులందరూ సమిష్టిగా పనిచేసే పోలింగ్ ను…

పోలింగ్ కు సర్వం సిద్ధం 

పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి 2,41,742 మంది వోటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి  (ఆర్ ఓ) శ్రీనివాస్ నాయక్ ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 29 : కల్వకుర్తి నియోజకవర్గం లో 262 పోలింగ్ బూత్ లలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కల్వకుర్తి…

పటాన్ చెరులో కాంగ్రెస్ విజయం ఖాయం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రుద్రారం మాజీ సర్పంచ్ వెంకన్న    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి. రాంగోపాల్ పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 29: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రుద్రారం మాజీ సర్పంచ్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ…