Category Uncategorized

సూక్తి పరిమళం..

వసివాడని జ్ఞాన పరిమళమే పద్యం. అప్రతిహతమైన సృజన రూపంగా, హృదయ రంజకమైన అసిధారా ప్రవాహంగా పద్యం సదా పరిఢవిల్లుతూనే ఉంది. తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు పరంపరలుగా వస్తున్నా తన ప్రాభవాన్ని పదిలం చేసుకుంటూ పద్యం జనరంజకమై దూసుకుపోతూనే ఉంది. సంస్కృత కవి భారవి, తెలుగు కవులలో తిక్కన తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని చెప్పే…

పటాన్ చెరులో ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర,నవంబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పట్టణంలోని కొన్ని పోలింగ్ స్టేషన్ లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఎన్నికల పోలింగ్. 69 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3 లక్షల…

ప్రజాస్వామాన్ని కాపాడిన వోటర్లకు ధన్యవాదాలు

•టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మేకపోతుల నరసయ్య ముషీరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : నియోజకవర్గంలోని వోటర్లందరూ ఓటు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామాన్ని కాపాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మేకపోతుల నరసయ్య గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు వోటర్ మహాశయులు మార్పుకు శ్రీకారం చుట్టారని…

కల్వకుర్తిలో ప్రశాంతంగా పోలింగ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గం లో నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది దీంతో అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గంలోని 262 పోలింగ్ బూత్ లకు సంబంధించి 2,41, 742 ఓటర్లు ఉన్నారు. ఇందులో సాయంత్రం ఐదు గంటల వరకు 64% పోలింగ్ నమోదైనట్లు ఇంకా పోలింగ్…

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్ డాక్టర్ ఎ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 30: సంగారెడ్డి పట్టణంలో కుటుంబ సభ్యుల తో   జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్, అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్ తం కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్.. జిల్లాలో 69.79 శాతం పోలింగ్ నమోదు

వికారాబాద్‌ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 30: జిల్లాలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగినట్లు పోలింగ్ లో భాగంగా జిల్లాలో 69. 79% పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం శాసనసభ ఎన్నికల పోలింగ్లో భాగంగా వికారాబాద్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పోలైన ఓటర్ శాతం వివరాలు. వికారాబాద్ 68.1%…

కొడంగల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 30:  కొడంగల్ పట్టణ కేంద్రంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటు హక్కును వినియోగించడానికి ముందు కొడంగల్ లోని తన స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  ఈ సందర్భంగా గోమాత చుట్టూ ప్రదక్షణలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి…

ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణరెడ్డి దంపతులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 30 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో కసిరెడ్డి నారాయణరెడ్డి మాధవితో కలిసి 36వ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు.

చిన్నారి తేజస్వి గౌడ్ కు నలుగురు న్యాయమూర్తులచే సన్మానం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 30 : పాతబస్తీ గౌలిపురాకు చెందిన అరేళ్ళ చిన్నారి తేజస్విని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అబిడ్స్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో జరిగిన సంస్కృతిక కార్యక్రమాలలో ఫెన్సింగ్(ఖడ్గం)లో విశేష ప్రతిభను కనబరిచి అందరి మన్నలను పొందినందుకు న్యాయమూర్తి జస్టిస్ వామన్ రావు, జస్టిస్ పిఎస్ నారాయణ, జస్టిస్ ఎం.వెంకటేశ్వర్…