Category Uncategorized

వోటు హక్కు వినియోగించుకున్న ఉప్పల్ బి జె పి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 30: వోటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని, ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం  డాక్టర్ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ వారి కుటుంబ…

ఓటు హక్కు వినియోగించుకున్న ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 30 :  పౌరులు తమను ఎవరు పరిపాలించాలో వారు ఎలా పరిపాలించబడాలో తెలుపడానికి వీలు కల్పిస్తుందన్న ఒకే ఒక్క ఆయుధం ఓటు హక్కు అని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం  కాప్ర లోని   విజయ హై స్కూల్  కుటుంబ సభ్యుల తో కలిసి  బండారి…

ఎన్నికల విధి నిర్వహణలో గుండెపోటుతో సుధాకర్ మృతి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ వెటర్నరీ విభాగంలో అసిస్టెంట్ గా పనిచేస్తున్న సుధాకర్ (48) ఉద్యోగికి పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్  లోని పోలింగ్ బూత్ నెంబర్ 248 లో ఎన్నికల…

ఓటుకు నూతన ఓటర్ల ఉత్సాహం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల  పాఠశాలలో గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ లో నూతన ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువకులు మొదటిసారి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వేశారు. ఓటు హక్కు తమ…

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన గజ్వెల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్

జగదేవపూర్, ప్రజాతంత్ర నవంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఉన్నా మానవ వనరుల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను గజ్వెల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సందర్శించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పరిపాలన మీద ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరo ఇక్కడ ఆలోచన చేయాలసిన అవసరం అన్నారు. సీఎం కేసీఆర్…

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి మహేందర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రోహిత్ రెడ్డి మనోహర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మచిలీపట్నం మహేందర్ రెడ్డి కుమారుడు రినీష్ రెడ్డి,. కూతురు మనిషా రెడ్డిల…

ఓటు హక్కు వినియోగించుకున్న బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 30: పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామం చిట్కుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని…

ఓటు హక్కు వినియోగించుకున్న పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 30: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  తన భార్య గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డితో కలిసి పటాన్ చెరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును శుక్రవారం వినియోగించుకున్నారు.నియోజకవర్గ పరిధిలోని ఓటు హక్కు కలిగిన…

చింతమడక లో వోటు హక్కు వినియోగించుకున్న కేసిఆర్ దంపతులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు గురువారం సిద్దిపేట జిల్లాలోని ఆయన స్వగ్రామమైన చింతమడక లో వోటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ లో కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి చింతమడక చేరుకున్నారు. కేసీఆర్ కు మంత్రి తన్నీరు హారీష్ రావు స్వాగతం పలికారు. అనంతరం…