ఎస్సీ వర్గీకరణపై కమిటీ

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మూడు దశబ్దాలుగా ఎమ్మార్పీఎస్ పోరాటం… కమిటీ ఏర్పాటుపై ఎమ్మార్పీఎస్ హర్షం…సమస్యకు పరిష్కారం దక్కే అవకాశం న్యూ దిల్లీ, జనవరి 19 : ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీకి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. హోమ్, న్యాయ, గిరిజన, సామాజిక…







