Category Uncategorized

సిపిఐ అ‘విశ్వాసం’కు దూరం

పార్టీ నిర్ణయంమేరకే గైర్హాజరు ఇల్లందు :  ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్‌ పై అవిశ్వాసతీర్మానం విషయంలో సిపిఐ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని ఇల్లందు మున్సిపాలిటీ 23వ వార్డు సిపిఐ కౌన్సిలర్‌ రవీందర్‌ స్పష్టం చేశారు. విఠల్‌ రావు భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్‌ అవిశ్వాస తీర్మాన సమావేశానికి పార్టీ ఆదేశాల మేరకు  గైర్హాజరు…

విగిపోయిన అవిశ్వాసం… ఉత్కంఠకు తెర

 ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి5: గత రెండేళ్లుగా తీవ్ర ఉత్కంఠ నెలకొల్పిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పై పెట్టిన అవిశ్వాస తీర్మానంకు  నడుమవీగిపోయింది. అవిశ్వాస తీర్మానికి ఆరవక వ్యవహరించిన ఆర్డీవో శిరీష తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించింది. అవిశ్వాసం నెగ్గేందుకు 17 మంది కౌన్సిలర్లు కావలసి ఉండగా కేవలం 15 మంది మాత్రమే సమావేశానికి హాజరు కావడం జరిగిందన్నారు.…

దినదినగండంలా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి

హావిూల అమలులో విఫలం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై పెదవి విప్పని సిఎం రేవంత్‌ మేనిఫెస్టో హావిూలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి కరీంనగర్‌ ఎంపి బండి సంజయ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి దినదిన గండంలా ఉందని, ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని స్థితిలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారంటూ బిజెపి…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్‌

నేడు జయంతి హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్‌. భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు తన జీవితాన్ని…

ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్‌ అలీ బాధ్యతలు

అభినందించిన మంత్రులు జూపల్లి, పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలోని కార్యాలయంలో ప్రార్థనల అనంతరం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ సలహాదారుగా పదవీ బాధ్యతలు…

బిఆర్‌ఎస్‌ ప్రస్థానంలో పూలబాటలు …ముళ్ళ బాటలు

ఉగాది పచ్చడిలా పరిస్థితులు రేవంత్‌ రెడ్డి సిఎం పదవి కేసీఆర్‌ భిక్షే రెండు నెలల్లోనే ప్రభుత్వం 14 వేల కోట్లు అప్పు మాయమాటలు చెప్పి అధికారంలోకి..హామీలు ఏమయ్యాయి…? మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శ స్వామివారిని దర్శించుకున్న హరీష్‌ రావు భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 03 : పార్టీలో పనిచేసేటప్పుడు…

నేడు రాష్ట్ర కేబినేట్‌ భేటీ

సిఎం రేవంత్‌ అధ్యక్షతన సమావేశం అసెంబ్లీ సమావేశాలు, హావిూలపై చర్చించే ఛాన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్ర కేబినేట్‌ భేటీ ఆదివారం సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరునుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన పలు పనులతో పాటు, వొచ్చే అసెంబ్లీ సమావేశాలపై భేటీలో చర్చించనున్నారు. అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు.…

ప్రజల క్షేమం కోరి రాహుల్‌ యాత్ర..

మోదీని ఓడిస్తేనే మేలు దిల్లీ సభలో మల్లిఖార్జున ఖర్గే పిలుపు అద్వానీకి భారతరత్న రావడం ఆనందం : ఆలస్యంగా అయినా గుర్తించారన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్‌ గాంధీ పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.…

గ్యాస్‌ పథకం ప్రారంభానికి ప్రియాంకను ఎలా ఆహ్వానిస్తారు

ఇంద్రవెల్లి సభకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి ఫూలే విగ్రహం కోసం 12న ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రూ.500లకే గ్యాస్‌ పథకం ప్రారంభానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీని ఆహ్వానించడంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.…