Category Uncategorized

ఫారెస్టు అధికారుల దాష్టీకం

ఆదివాసీ రైతును చితకబాది … మూత్రం తాగించేందుకు ప్రయత్నం .. కొత్తగూడ ఏజెన్సీలో ఆదివాసీలను బతకనివ్వరా .. ప్రజాసంఘాల ఆగ్రహం కొత్తగూడ, ప్రజాతంత్ర, మార్చ్ 12,: ఒక పక్క ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యను పరిష్కరించి అందరికి పట్టాలు ఇస్తమని చెబుతుంటే అసెంబ్లీ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే సీతక్క పోడు సమస్యలను ప్రభుత్వానికి విన్నవిస్తున్నా… ఫారెస్టు…

‌ప్రముఖ గేయ రచయిత కందికొండ మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురి దిగ్బ్రాంతి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12 : ప్రముఖ గేయ రచయిత కందికొండ(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే హాస్పిటల్‌ ‌ఖర్చులు…

అసెంబ్లీ నియోజకవర్గాలలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలి

సీఎంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ‌వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈమేరకు శనివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.…

విద్యారంగానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయి: భట్టి

మీ హయాం కన్నా 10 రెట్లు పెంచాం : కెటిఆర్‌ అసెంబ్లీలో భట్టి, కెటిఆర్‌ ‌మధ్య వాడీవేడి చర్చ విద్యారంగానికి కేటాయింపులపై వాదోపవాదాలు ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ఒప్పుకోరా అన్న కెటిఆర్‌ ‌గత 60 ఏళ్లతో పోలిస్తే ఎన్నో రెట్ల నిధులు పెంచామని వెల్లడి భట్టి విక్రమార్క విమర్శలపై మండిపడ్డ మంత్రి నిధులు…

మండలి ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12: రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ ఎన్నిక కోసం శనివారం నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. ఈనెల 14న చైర్మన్‌ ఎన్నిక జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డికే మరోమారు కౌన్సిల్‌ ‌చైర్మన్‌గా సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో గుత్తా…

ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌తో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి

భవననిర్మాణానికి శంకుస్థాపనలో సిజె జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12 : హైదరాబాద్‌ ఇం‌టర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ ‌సెంటర్‌ ‌ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వొస్తుందన్నారు. భవన నిర్మాణానికి గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించిన సీఎం…

‌ప్రజలకు మనస్పూర్తిగా… అంకిత భావంతో వైద్యసేవలు అందించాలి: తమిళిసై సౌందరరాజన్‌

రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌యాదాద్రి భువనగిరి, మార్చి 12(ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి) : వైద్య వృత్తిలో మనస్పూర్తిగా సంతోషంతో వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌వైద్య విద్యార్థినీ, విద్యార్థులకు సూచించారు. శనివారం నాడు బీబీనగర్‌ ఆలిండియా మెడికల్‌ ‌సైన్స్ ‌కళాశాలలో 2021-22 వైద్య విద్యార్థుల బ్యాచ్‌ ‌వైట్‌ ‌కోట్‌ ‌వేడుకకు…

టీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాగం

అధినేతకు వ్యతిరేకంగా సీనియర్ల సమావేశాలు సొంత దారి వెతుక్కుంటున్న జూపల్లి, తుమ్మల, పొంగులేటి కేసీఆర్‌ ‌వనపర్తి సభ రోజే అసంతృప్త నేతల భేటీ ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో అసమ్మతి నేతలు వొక్కటవుతున్నారు. గత కొంత కాలంగా తమకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని భావిస్తున్న నేతలు సొంత దారి వెతుక్కుంటున్నారు. ఉమ్మడి…

నాయకత్వ మార్పును కోరుకుంటున్న కాంగ్రెస్‌

‌వృద్ధ కాంగ్రెస్‌ ‌పార్టీ మరి కొద్ది సంవత్సరాల్లో పూర్తిగా కనుమరుగు అవుతుందా ? ఇదే ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చగా మారింది. దశాబ్ధాల కాలంగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారడమే ఈ అనుమానానికి కారణమవుతున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నిక) ఫలితాలను పరిశీలించినప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ తన…