Category Uncategorized

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు

తొలి మెగా హెల్త్ ‌క్యాంపు విజయవంతం… 56 మందికి మోకాళ్ల చిప్పల మార్పిడి సర్జరీ అవసరమని గుర్తింపు మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో త్వరలో ఉచితంగా ఆపరేషన్లు 3 గురు క్యాన్సర్‌ ‌పేషంట్లను ఎంఎన్‌జె హాస్పిటల్‌కు రిఫర్‌ 40 ‌గ్రామాలు, 439 పేషేంట్లు.. ఎంఎన్‌జె, సిద్దిపేట వైద్య కళాశాల వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి హరీష్‌…

మరో 10 పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్‌ ‌గుర్తింపు

ఈ ఘనతతో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలోని మరో 10 పిహెచ్‌సిలకు నేషనల్‌ ‌క్వాలిటీ అష్యూరెన్స్ ‌స్టాండర్డ్(ఎన్‌క్వాస్‌) ‌గుర్తింపు లభించింది. దీంతో మొత్తం 125 పిహెచ్‌సిలకు ఈ గుర్తింపు లభించినట్లయింది. ఈ గుర్తింపు కలిగిన దవాఖానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ మూదో…

ఛత్తీస్‌ఘడ్‌లో హృదయ విదారక ఘటన

కూతురు శవంతో పది కిలోమీటర్లు నడిచిన తండ్రి ఘటనపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం రాయ్‌పూర్‌, ‌మార్చి 26 : ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని దాదాపు పదికిలోమీటర్లు పరుగెత్తిన హృదయ విదారక ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది. కూతరు మృతదేహాన్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్ ‌సౌకర్యం కల్పించక పోవడంతో ఆయన విధిలేక…

కొనసాగుతున్న పెట్రో ధరల పెంపు

ఐదు రోజుల్లో నాలుగోసారి..పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెంపు ఉక్రెయిన్‌ ‌యుద్దంతోనే ఇంధన ధరల పెరుగుదల…కేంద్రం పాత్ర ఏమి లేదు : కేంద్ర మంత్రుల వివరణ న్యూ దిల్లీ, మార్చి 26 : దేశంలో పెట్రోల్‌ ‌బాదుడు కొనసాగుతుంది. లీటర్‌ ‌పెట్రోల్‌పై శనివారం మరో 89 పైసలు పెంచారు. డీజిల్‌ ‌మిద 86…

పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరల పెంపుపై…. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు…

ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరు పీసీసీ వర్కింగ్‌ ‌కమిటీలో తీర్మానం దిల్లీలో సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తే రక్షణగా ఉంటాం టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడి పోరాటం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్ణయించింది. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌…

ధాన్యం సేకరణలో… దిగిరాకుంటే తడాఖా చూపుతాం

ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం ధాన్యం కొనుగోళ్లపై అదేసనిగా అవమానాలు నూకలు తినమంటూ పీయూష్‌ ‌గోయల్‌ ‌వెక్కిరింపు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వడ్లు వేయమన్న బండి సంజయ్‌ ఏం ‌మాట్లాడుతున్నాడో తెలియదు కెసిఆర్‌ ఆదేశాలతో కేంద్రంపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌,‌ప్రజాత్ర మార్చి…

‘‘‌తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ’’

మార్చి 27…ప్రపంచ రంగస్థల దినోత్సవం తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామతల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3…

అవిశ్వాసం ముంగిట ఇమ్రాన్‌ ‌ఖాన్‌

“75 ఏళ్ళ క్రిందట భారత దేశంతో పాటే పురుడు పోసుకున్న పాకిస్థాన్‌ ‌గడ్డ పై ఇప్పటికీ ప్రజాస్వామ్యం అడుగులు స్థిరపడలేదు. మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి అభివృద్ధి దిశగా వడిగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా మన భూభాగంలోకి జొరబడటానికి ప్రయత్నించే ఈ దాయాది దేశం మాత్రం మతం మత్తులో…

జస్టిస్ భార్గవ కమిషన్ 

“ఎవరినైనా సరే, చట్ట వ్యతిరేకంగా, చంపగూడదు. ఎంత పెద్దనేరమైనా సరైన విచారణ జరిపి శిక్ష విధించాలి. ఇది ఒక ఉదారవాద ఆలోచన. దానికీ పార్టీ రాజకీయాలకూ ఏమీ సంబంధం లేదు. ఒక వ్యక్తి అవలంబించే రాజకీయాలతో నీకు ఇష్టం లేకపోయినా, ఆ వ్యక్తిని చంపివేసే అధికారం నీకు లేదు అనేది ఒక చట్టబద్ధ పాలన సూత్రం.…