Category Uncategorized

‌ప్రగతి పంచాయతీలుగా గిరిజన తండాలు.!

భారతదేశ చరిత్ర సంస్కృతి ఒక వైపు,, గిరిజనుల చరిత్ర, సంస్కృతి,సంప్రదాయాలు ఒక వైపు  ప్రదానంగా లంబాడీ తెగ గిరిజనుల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం లంబాడీ పూర్వికులు ఒక మహోన్నత ఆలోచన తో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన…

దిల్లీ ప్రభుత్వానికి ‘నూకలు’ చెల్లెలా తీర్పు ఇవ్వండి

నూకలు తినమనడం తెలంగాణ ప్రజలను అవమానించడమే వడ్లు కొనమంటే….నూకలు తినమని ఎద్దేవా చేస్తున్నారు దిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించింతేనే ధరలు తగ్గుతాయ్‌ ‌పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌వంట గ్యాస్‌పై పెంచిన ధరలను తగ్గించి బిజెపి నేతలు మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది మళ్లీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు…

ప్రభుత్వరంగ రక్షణకే జాతీయ సమ్మె

‘‘‌ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల ఆస్తులు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది ప్రభుత్వ రంగమే. పూర్తిస్థాయి ప్రైవేటీకరణ మా ప్రభుత్వ విధానమని, లాభాలతో ఉన్నప్పటికీ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపేదిలేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది. ‘నేషనల్‌ ‌మానిట్కెజేషన్‌ ‌ప్రాజెక్ట్’ ‌పేరుతో దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల పరంచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.…

దేశ రాజకీయాల్లో ప్రత్యేతను చాటుకుంటున్న ‘ఆప్‌’

‌దేశ రాజకీయాల్లో ఆనతి కాలంలోనే  ఆమ్‌ ఆద్మీపార్టీ విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఒక అతి సామాన్యమైన వ్యక్తి నెలకొల్పిన పార్టీ ఇది. అంతేకాదు రాజకీయాలంటే బాగా డబ్బు, డాబు, కండబలం ఉన్నవారికే పరిమితం అనుకుంటున్న తరుణంలో అతి సామాన్యులు కూడా రాజకీయ రంగప్రవేశం చేసి, పాలనా అధికారాన్ని చేపట్టవచ్చని…

దళితబంధు..అనుయాయులకే విందు

ప్రహసనంగా మారిన ఎంపిక వ్యవహారం ఎమ్మెల్యేలకు తలనొప్పి..శ్రేణుల్లో చిచ్చు జగిత్యాల, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం పూర్తిగా మొదలు కాకుండానే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. గ్రామాల్లో దళిత బంధు ఎంపిక పెద్ద ప్రహసనంగా మారుతుంది. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై దళిత వర్గాల్లో చిచ్చు మొదలైంది.…

నేటి నుంచి కన్నుల పండుగగా.. భక్తులకు యాదాద్రి నారసింహుని దర్శనం

నేటి మహాకుంభ సంప్రోక్షణతో పూర్తికానున్న ఉద్ఘాటన క్రతువు సర్వాంగ సుందరంగా కొలువు దీరనున్న స్వామి ఆరేళ్ల నిరీక్షణకు తెరపడుతున్న వేళ సకల శిల్పకళా కౌషలంతో రూపుదిద్దుకున్న యాదాద్రి దివ్య క్షేత్రం సిఎం కెసిఆర్‌ ‌ప్రత్యేక శ్రద్ధతో చరిత్రలో నిలిచిపోయేలా పునర్నిర్మాణం ఉదయం 11.55 నుంచి భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనం నేటి క్రతువులో పాల్గొననున్న సిఎం…

యాదాద్రిలో మంత్రి పర్యటన కుంభసంప్రోక్షణపై సమిక్ష

యాదాద్రి,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి శనివారం యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి అధికారులతో సమిక్ష నిర్వహించారు. అలాగే సిఎం కెసిఆర్‌ ‌కూడా రానున్నందన కార్యక్రమాలపై ఆరా…

చెంచు పెంటల్లోని ప్రతి ఒక్కరికీ… అన్ని ప్రభుత్వ పథకాలు

అన్ని ప్రభుత్వ పథకాలు అందేవిధంగా అధికారులు కృషి చేయాలి చెంచులలకు సేవ చేయడం ఆనందదాయకం చెంచు ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా: రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ అచ్చంపేట, మార్చి 26(ప్రజాతంత్ర విలేఖరి) : ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అడవి బిడ్డలైన చెంచులకు అందే విధంగా కృషి చేయాలని…

తెలంగాణలో ఫార్మారంగానికి పెద్దపీట

లైఫ్‌సైన్సెస్‌ ‌రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్‌ ‌తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రముఖ ఫార్మ కంపెనీలతో మంత్రి కెటిఆర్‌ ‌చర్చలు విద్యాయజ్ఞంలోభాగస్వాములు కండి : ఎన్నారైలుకు మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 26 : తెలంగాణలో ఫార్మరంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి •టిఆర్‌ అన్నారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ ‌మారిందన్నారు. అనేక వసతులు కల్పించినట్లు…