హెచ్సీయూ స్కాలర్ రోహిత్ వేముల కేసు పునర్విచారణ

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సిఎం రేవంత్ను కలిసిన రోహిత్ తల్లి : న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసును తిరిగి విచారించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిజిపి ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఎంతటి…






