Category Uncategorized

‘‌జ్ఞానవాపి’ కేసు జిల్లా జడ్జికి బదిలీ

సుప్రీమ్‌ ‌కోర్టు సంచలన నిర్ణయం మసీదులో ప్రార్థనలను యథావిధిగా కొనసాగించాలని ఆదేశం మీడియాకు లీకులపై ధర్మాసనం ఆగ్రహం న్యూ దిల్లీ, మే 20(ఆర్‌ఎన్‌ఎ) : ‌వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో సర్వే కోసం సివిల్‌ ‌జడ్జి ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీమ్‌ ‌కోర్టు శుక్రవారం చెప్పింది. అయితే విచారణను సివిల్‌ ‌జడ్జి నుంచి వారణాసి…

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ‌కేసు హైకోర్టుకు బదిలీ

అక్కడే చెప్పుకోవాలని సుప్రీమ్‌ ‌కోర్టు సూచన న్యూ దిల్లీ, మే 20(ఆర్‌ఎన్‌ఎ) : ‌దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌ ‌కేసుపై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న సుప్రీమ్‌ ‌కోర్టు.. సిర్పూర్కర్‌ ‌కమిషన్‌ ‌నివేదిక హైకోర్టుకు పంపుతామని పేర్కొంది. ఈ కేసుపై…

బడులు బాగుపడితేనే బంగారు తెలంగాణ!

రాష్ట్రంలోని బడులలో 99.99% జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అటుంచి కనీస ప్రమాణాలకు నిలబడవు. తరగతి గదులు సక్కగా లేవు. మూత్రశాలలు లేవు. లైబ్రరీ లేదు. కొన్ని పాఠశాలల్లో ఉన్న ఒక్క కంప్యూటర్‌ ‌గది కూడా మూతపడ్డది. ఈ విధంగా అందవిహీనమైన కూలిపోయే గదులతో కునారిల్లుతున్న పాఠశాలలకు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎలా పంపిస్తారు? ప్రభుత్వ…

‌తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం

నేడు దివంగత ప్రధాని రాజీవ్‌ ‌గాంధీ వర్ధంతి జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.1991, మే 21న తమిళనాడు రాష్ట్రంలోని పెరంబుదూర్‌ ఎన్నికల ప్రచారంలో ఎల్‌.‌టి.టి.ఇ. తీవ్రవాదులు జరిపిన అమానుష దాడిలో రాజీవ్‌ ‌గాంధీ బలి అయినారు. రాజీవ్‌ ‌గాంధీ హత్య గావించ బడిన నాటి నుండి మే…

నిఖత్‌ ‌పట్టుదలకు ప్ర‘పంచ్‌’ ‌పసిడి పతకం

14 జూన్‌ 1996‌న నిజామాబాద్‌?‌లో ప్రవీణ్‌ ‌సుల్తానా – మహమ్మద్‌? ‌జమిల్‌ అహమ్మద్‌? ‌దంపతులకు మూడవ కూతురుగా జన్మించిన 25 ఏండ్ల నిఖత్‌ ‌జరీన్‌ ఔత్సాహిక బాక్సర్‌ ‌టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ‘ప్రపంచ మహిళగా బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌’‌లో 52 కేజీల ఫ్లైవేయిట్‌ ‌కేటగిరీ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ‘జిట్‌పాంగ్‌ ‌జుటామస్‌’‌తో తలపడి పసిడి పతకాన్ని సొంతం…

పట్టు వీడని చంద్రశేఖరుడు ..

‘‘ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై,  యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌,  ‌ధీరుల్‌ ‌విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతోత్సాహులై,  ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్‌ ‌గావునన్‌’’  అని ఏనుగు లక్ష్మణ కవి  అన్నట్లు  ఏదైనా పనిని ప్రారంభించనే వద్దు  , ఒక సారి ప్రారంభించిన తర్వాత ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాని అంతు తెలుసుకునేవరకు కార్యసాధకులు  వదిలిపెట్టరు. అలాంటివారు…

టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి షాక్‌

‌కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు రేవంత్‌ ఆధ్వర్యంలో సోనియాతో భేటీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రియాంక ప్రజలు కెసిఆర్‌ను తిరస్కరిస్తున్నారన్న రేవంత్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, మే 19 : తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి భారీ షాక్‌ ‌తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ ‌నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల…

లండన్‌లో యూకేఐబీసీ-ఎస్‌ఎంఎం‌టీ సమావేశానికి హాసరైన మంత్రి కెటిఆర్‌

‌వరుస సమావేశాలతో బిజీబిజీ హైదరాబాద్‌, ‌మే 19 : మంత్రి కేటీఆర్‌ ‌లండన్‌ ‌టూర్‌లో బిజీబిజీగా ఉన్నారు. యూకేఐబీసీ-ఎస్‌ఎంఎం‌టీ ఏర్పాటు చేసిన మూడో రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్‌ ఇం‌డస్టీ ప్రతినిధులతో కేటీఆర్‌ ‌సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఎటక్ట్రిక్‌ ‌వెహికిల్‌ ‌రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందు…

‌గ్రూప్‌ 4 ‌నోటిఫికేషన్‌పై సన్నాహక సమావేశం నిర్వహించిన సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌

‌హైదరాబాద్‌, ‌మే 19 : రాష్ట్రంలో గ్రూప్‌ 4 ‌పోస్టుల నోటిఫికేషన్‌ ‌జారీపై గురువారం బీఆర్కేఆర్‌ ‌భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గ్రూప్‌ 4 ‌కేడర్‌ ‌కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు చేసిన ప్రకటన…