Category Uncategorized

కార్పొరేట్‌ ‌స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి

వొచ్చేయేటి నుంచి ఆంగ్లలో విద్యా బోధన పూర్తయిన పుస్తకాల ముద్రణ మన బస్తీ-మన బడి కార్యక్రమంలో మంత్రి సబిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : వొచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంలో బోధన సాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ ‌స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం…

నిత్యజీవితంలో యోగా భాగం కావాలి

వ్యాధులు దూరం కావడంతో పాటు ఫిట్‌గా ఉంటాం యోగా ఉత్సవ్‌లో గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత : కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 27 : నిత్యజీవితంలో యోగా ఒక భాగంగా మారాలని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌సూచించారు. నిత్యం యోగా చేయడం వల్ల…

ప్రధాని పర్యటనలో కెసిఆర్‌ ‌గైర్హాజర్‌ అర్థ్దం కాని చర్చనీయాంశం…

రాజకీయాలలో పలాయన వాదానికి ఏ మాత్రం విలువలుండవు. జనబాహుళ్యం లో నిలబడి ప్రజాతంత్ర యుక్తులతో కలబ డడమే ఇప్పటి  రాజకీయం. రాజకీయ రణ తంత్రంలో  యుక్తులతో పాటు కుయుక్తులు కూడ పన్నవచ్చు. ఈ విద్యల న్నింటిలో ఆరి తేరిన తెలం గాణ ముఖ్యమంత్రి సకల శాస్త్ర పారాయణుడిగా చెప్పుకునే  సిఎం కెసిఆర్‌ ఎం‌దుకో కాని దేశ…

అం‌డమాన్‌ను తాకిన రుతుపవనాలు

జూన్‌ 1‌న కేరళలో ప్రవేశిస్తాయన్న ఐఎండి న్యూ దిల్లీ, మే 27 : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు శుభవార్త అందింది. రుతుపవనాలు ఎప్పుడు వొస్తాయా అని ఎదురు చూస్తున్న ప్రజలకు త్వరలోనే ఇవి భారతదేశంలోకి ప్రవేశం ఇస్తాయని, అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులను తాకాయని ఐఎమ్‌డి వెల్లడించింది. జూన్‌ 1‌వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి…

తెలుగు ప్రజలకు వరం సురవరం

నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు…

అక్షర క్షేత్రంలో నరమేధం

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకి సంస్కృతి పెచ్చరిల్లి మరో నరమేదాన్ని సాగించింది ఉన్మాద భూతం జడలు విప్పి పాఠశాల మీద విషం చిమ్మింది మనోదౌర్బల్యం వెర్రితలలు వేసి పసి పిల్లలు ప్రాణాలు బలిగొంది ఓ సైకో కిల్లర్‌ ‌బడిలోకి చొరబడి కాల్పులకు తెగబడిన దుర్ఘటన టెక్శాస్‌ ‌రాష్ట్రాన్ని వణికించింది చెల్లాచెదురై పడిన మృతదేహాలు మృతుల తల్లిదండ్రుల రోధనలతో…

విద్యాలయాల్లో సదుపాయాలు సమకూర్చండి..!

తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ పాలనలో ఎనిమిది సంవత్సరాల కాలం గడిచిపోతుంది. స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో కేజీ నుండి పీజీ వరకు నిర్భంద ఉచిత ఆంగ్ల విద్యను అందిస్తామన్న హామీలు నెరవేరలేదు. ఆనాడు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్నారు. అందులో భాగంగా కుల, మత, పేద, ధనిక అనే బేధం లేకుండా సామాన్యుల పిల్లల…

న్యూజెర్సీలో తెలంగాణ తెలుగు అసోసియేషన్ సంబరాలు

న్యూ జెర్సీ ,మే 27: తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో శుకృవారం నుండి మూడు రోజుల పాటు ..మే 30 వరకు సంబరాలు నిర్వహించడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గనగొని శ్రీనివాస్, అధ్యక్షుడు పటోళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. ‘ మూడు రోజుల పాటు జరిగే సంబరాల విశేషాలను,…

సిద్ధిపేట పాత బస్టాండుకు కొత్త కళ

మంత్రి హరీష్‌ ‌కృషితో బస్టాండు పునర్నిర్మాణం జూన్‌ ‌నెల 8న మోడల్‌ ‌బస్టాండు ప్రారంభానికి సన్నాహాలు నిర్మాణ పనులు పరిశీలించిన రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, మే 26(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట పాత బస్టాండుకు కొత్త కళ వొచ్చింది. మంత్రి హరీష్‌ ‌రావు కృషితో బస్టాండు పునర్నిర్మాణం పూర్తవుతున్నది. నాటి మంత్రి చొక్కారావు…