Category Uncategorized

మత్తు బాబులకు పిల్లలు పుట్టడం కష్టమే

‘‘‌మత్తు మందు ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసైతే అది చంపే దాకా వదిలి పెట్టదు. అంతేకాదు ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికీ ప్రమాదమే. కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది.’’ గంజాయితో స్కిజోఫ్రెనియా, మానసిక స్థితి అధ్వాన్నం సులువుగా డబ్బుల సంపాదనే ధ్యేయంగా  యువకులను మత్తులో ముంచుతున్న…

న్యాయవ్యవస్థ ` రాజకీయాలు

పేదలు చేసిన నేరాలపట్ల పెట్టుబడిదారీ, ధనస్వామ్య సమాజపు అవగాహన ఏమిటి? న్యాయశాస్త్రం,చట్టం ఆ సమాజాన్ని ఒక మెరుగైన సమసమాజం వైపుగా తీసుకు వెళ్లే క్రమంలో ఆ నేరాలను ఎట్లా చూడాలి? అసలు ఈ విషయాలను మనం ఇంత కాలంగా పట్టించుకోలేదు. ఇవి మారాలి అనీ మనం అనుకోలేదు. సమాజం మారవలసి ఉంది అని మొట్టమొదట  గుర్తించిన…

సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత సుబ్బారావు అరెస్ట్

‌విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. వైద్యపరీక్షల నిమిత్తం సుబ్బారావును గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల తర్వాత ఆయనను బోయిగూడ రైల్వే…

టిఆర్‌ఎస్‌ ‌రాజ్యసభ సభ్యుల ప్రమాణం

న్యూ దిల్లీ, జూన్‌ 24 : ‌టిఆర్‌ఎస్‌ ‌తరఫున రాజ్యసభకు ఎన్నికైన దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డిలు శుక్రవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్‌ ‌వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం…

కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉండదు

కర్నాటక రాష్ట్ర విభజన ఉండదు మంత్రి ఉమేశ్‌ ‌కత్తి వ్యాఖ్యల్లో కొత్తే లేదు కర్నాటక సిఎం బసవరాజ్‌ ‌బొమ్మై వెల్లడి బెంగళూరు, జూన్‌ 24 : 2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్టాల్రు ఏర్పడుతాయనే మంత్రి ఉమేష్‌ ‌కత్తి వ్యాఖ్యలపై కర్నాటక సిఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఎట్టి పరిస్థితిలోను రాష్ట్ర విభజన ఉండదని…

భూకంపంలో ఆదుకునేందు సామాగ్రి పంపిణీ

అఫ్ఘాన్‌కు భారత్‌ ఆపన్నహస్తం న్యూ దిల్లీ, జూన్‌ 24 : అఫ్ఘనిస్తాన్‌కు భారత్‌ ‌మరోసారి ఆపన్న హస్తం అందించింది. భూకంపంలో తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘనిస్తాన్‌కు ఇండియా.. వివిధ రకాల పరికరాలు, ఇతర సామాగ్రిని పంపించింది. గురువారం రాత్రి ప్రత్యేక విమానంలో పరికరాలు, సహాయ సామాగ్రిని కాబూల్‌కు తరలించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి…

శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్‌ ‌చౌదరి

అనర్హత వేటు నోటీసులపై మండిపడ్డ ఏక్‌నాథ్‌ ‌ముంబై, జూన్‌ 24 : ‌మహారాష్ట్రలో క్షణానికో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఏక్‌ ‌నాథ్‌ ‌షిండేకు ఎమ్మెల్యేల బలం క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా.. మహారాష్ట్ర అసెంబ్లీలో…

గుజరాత్‌ అల్లర్ల కేసులో మోదీ తదితరులకు సిట్‌ ‌క్లీన్‌చిట్‌

‌సమర్థించిన సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు న్యూ దిల్లీ, జూన్‌ 24 : 2002 ‌గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్‌ ‌చీట్‌ ‌ను సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనిని సవాల్‌ ‌చేస్తూ కాంగ్రెస్‌ ‌మాజీ ఎంపీ ఈషాన్‌ ‌జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటీషిన్‌ను…

‌ద్రౌపది ముర్ము ఎంపికతో ఆదివాసీలకు గుర్తింపు

ఆ ఘనత బిజెపిదే అన్న బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 24 : ‌సామాజిక న్యాయం చేసేది బీజేపీనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన మోడీ, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. జులై 3న జరిగే ప్రధాని మోడీ సభకు గిరిజన, ఆదివాసీలు…