దేశంలో ఆగని కొరోనా కేసుల పెరుగుదల
తాజాగా 17,073 మందికి పాజిటివ్ న్యూ దిల్లీ, జూన్ 27 : దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 17 వేల మర్కు దాటాయి. ఇక ఆదివారం 3.03 లక్షల మందికి కొరోనా టెస్టులు చేయగా..దేశవ్యాప్తంగా కొత్తగా 17,073 కొరోనా కేసులు నమోదయ్యాయని తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటి…
