Category Uncategorized

వరదలపై సిఎం కెసిఆర్‌ ‌సమీక్ష

విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూడాలి ముంపు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించాలి మంత్రులు ఎక్కడిక్కడే ఉండి సమీక్షించాలి జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీసిన సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్‌ ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా…

రాష్రానికి రెడ్‌ అలర్ట్ ‌జారీ

పలు జిట్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ఇప్పటికే పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు నిండుకుండల్లా గోదావరి తీర ప్రాజెక్టులు పాఠశాలలకు శనివారం వరకు సెలవులు పొడిగింపు వరద పరిస్థితులపై మరోమారు సిఎం కెసిఆర్‌ ‌సమీక్ష అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరిక భద్రాచలం వద్ద మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌లో పాతభవనాలను…

సంక్షోభంలో శ్రీలంక

‌శ్రీలంక రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు మరియు ప్రధానమంత్రి ఇద్దరూ రాజీనామా చేస్తే (ఇది సరిగ్గా జరిగింది), పార్లమెంటు స్పీకర్‌ ‌గరిష్టంగా 30 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు తన సభ్యులలో ఒకరి నుండి 30 రోజులలోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది, అతను ప్రస్తుత పదవీకాలం మిగిలిన సంవత్సరాలకు పదవిలో ఉంటాడు. రాజపక్సేల పార్టీ,SLPP…

ఒకే ఒక్కడు.. నిగ్గదీసి అడుగుతున్న ఉక్కుగళం కే.సి.ఆర్‌..!

ఏం ‌మాట్లాడితే ఏమవుతుందో, ఏ దాడి జరుగుతుందో, ఏ కేసు పడుతుందో, ఏ ముద్ర వస్తుందో, ఏ దర్యాప్తు సంస్థ పిలుస్తుందో అని దేశం దేశమే భయమనే బందిఖానాలో స్వచ్ఛందంగా తనను తాను ఖైదుచేసుకొని నోరు మెదపడానికి, గొంతు విప్పడానికి జంకుతున్న తరుణంలో తన రాజకీయ బలమెంత, బలగమెంత అనే లెక్కలు వేసుకొని ఆగిపోకుండా గుప్పెడంత…

రాజ‘పక్షే’లు, ప్రజా‘పక్షాలు’ఎవరో ప్రజలు తేలుస్తారు..?

నరేంద్రమోదీ తెలంగాణ గడ్డ హైదరాబాద్‌ ‌మీద బిజెపి సమరనాదం వినిపిస్తే కేసియార్‌కు అది ఎన్నికల శంఖారావంగా వినిపించింది. అమిత్‌ ‌షా, తరుణ్‌ ‌చుగ్‌, ‌నడ్డా ఏదో ఒక రూపంలో కేసియార్‌కు దమ్ముంటే అసెంబ్లీ రద్దుతో ఎన్నికలకు రమ్మని సవాళ్ళు విసరడం మొదలైంది. మా ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఉండమని ఆశీర్వదించారన్న ముఖ్యమంత్రి బిజెపి కి దమ్ముందా…

పోడుభూములకు పట్టాలివ్వాలి..

గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసిన ప్రతిపక్ష పార్టీల నేతలు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : పోడుభూములకు పట్టాలు ఇవ్వాలనీ, ఆదివాసీలపై, అడివి ప్రాంతంలో రైతులపై ఫారెస్టు, పోలీసు దాడులను ఆపాలనీ, కోయపోశగూడెం, పాల్వంచ, అడివి రామవరం తదితర ప్రాంతాల్లో ప్రజలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరుతూ మంగళ…

వరవరరావు బెయిల్‌ ‌పొడిగింపు

విచారణను 19కి వాయిదా వేసిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ, జూలై 12: ‌విప్లవకవి వరవరరావు మెడికల్‌ ‌బెయిల్‌ను సుప్రీమ్‌ ‌కోర్టు మరోసారి పొడిగించింది. భీమా కోరెగావ్‌ ‌కేసులో నిందితునిగా ఉన్న వరవరరావు వైద్య కారణాల రీత్యా తనకు శాశ్వత బెయిల్‌ ఇవ్వాలని బాంబే హైకోర్టును కోరారు. ఆ పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టేయడంతో..దాన్ని సవాల్‌…

హైదరాబాద్‌లో మరో రెండ్రోజులు వర్షాలు

ఈదురుగాలులతో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక చెట్లకిందకు పోరాదని జిహెచ్‌ఎం‌సి వార్నింగ్‌ ‌నిండుకుండలా జంట జలాశయాలు, హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వనస్థలిపురం సహారా ఎస్టేట్‌లో చెట్టుకూలి మహిళ మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : అల్పపీడనం ప్రభావంతో నగరాన్ని ముసురు వాన కమ్ముకున్నది. వరుసగా ఐదో రోజు హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండగా.. పలుచోట్ల…