Category Uncategorized

కారుచీకటిలో వెలుగురేఖ..

కవిత్వం రాసి మెప్పించడమే కవికి అసలైన యుద్ధం. అనుభవాలను అక్షరబద్ధం చేయడమంటే జ్ఞాపకాలతో నేరుగా ప్రత్యక్ష యుద్ధానికి తలపడడమే. పదికాలాలూ నిలుస్తూ పనికొచ్చేంత లోతుగా కాళనాళికలోకి ప్రవహించి ప్రజ్వరిల్లే కవిత్వపు ప్రామాణికత వెలకట్టలేనిది. కవి తనలో తానే ఉద్యమ బీజాన్ని విత్తుకుని ఆత్మగౌరవంతో సాగుచేసేకునే సృజనక్షేత్ర కల్పద్రుమం కవిత్వం. దారిచూపే జ్ఞానదిశగా కవిత్వాన్ని మలిచే కృషికి…

తల్లిపాలు దివ్యామృతం

తల్లిపాలు శిశువుకు ఆది అమృతబాండం తొలి అపూర్వ ప్రాశనం ప్రథమ ఆరోగ్య ఔషధం జననీ స్తనము పాలు బిడ్డ పెరుగుదలకు మూలం మనో వికాసానికి ఉద్దీపనం సంపూర్ణ స్వస్థకు సహేతుకం మాతృమూర్తి ఎద క్షీరం భగవంతుడు ఇచ్చిన వరం ప్రకృతి ప్రసాదించిన భాగ్యం సహజ సిద్ధమైన సంజీవనం రోగనిరోధక శక్తి స్వరూపం పోషకపదార్థాల సమాహారం తల్లిబిడ్డల…

‌ప్రవాస భారతీయులపై ప్రేమ లేని ప్రభుత్వాలు

గల్ఫ్ ‌వలస కార్మికుల కుటుంబాల దుర్భర జీవితాలు అనేక కారణాలతో రోజుకు 15 మంది ఎన్‌ఆర్‌ఐల మృత్యువాత ఎన్‌ఆర్‌ఐ ‌పాలసీ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వానికి గల్ఫ్ ‌వలస కార్మికుల డిమాండ్‌ రామ కిష్టయ్య సంగన భట్ల… దేశ సరిహద్దులు దాటి అరబ్‌ ‌గల్ఫ్ ‌దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి…

మన ఊరు/బస్తీ – మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఆధునిక వసతులు

రూ.7,289 కోట్లతో 3 ఏండ్లలో 26,065 పాఠశాలల్లో మౌళిక వసతులు 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ది పైలట్‌ ‌ప్రాజెక్టు కింద రూ.3.57 కోట్లతో చేసిన పనులతో కార్పొరేట్‌ ‌పాఠశాలల కు ధీటుగా మారిన 4 ప్రభుత్వ పాఠశాలలు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో…

పాలన అంటే అప్పులు చేయడమేనా !

అప్పుచేసి పప్పుకూడా అన్న సామెత పాతది. ఇప్పుడేమో అప్పుచేసి పప్పు బెల్లాలుగా పంచిపెట్టు అంటే బాగుంటుందేమో…ఎందుకంటే రాష్టాల్రతో పాటు కేంద్రం కూడా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి ప్రజలకు కష్టాలు తెస్తున్నాయి. ఎవరికి వారు మాకు ప్రజల మద్దతు ఉందని, వారు ఓట్లేసారని చెబుతూ ఇష్టం వచ్చి నట్లుగా పాలన చేస్తున్నారు. పాలన అంటే విచ్చలవిడితనం కాదు.…

రాష్ట్రంలో మళ్లీ వేయి దాటిన రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 1054 మందికి పాజిటివ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 02 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు మళ్లీ వేయి దాటాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1054 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 1054 కొరోనా కేసులు…

హైదరాబాద్‌లో మరోమారు వర్షం

మంగళవారం పలుచోట్ల దంచికొట్టిన వాన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 2 : ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ, మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోను కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు,…

75 – ఏండ్ల జెండా పండుగ – జాతీయభావం నిండుగ..!

(ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాల సందర్భంగా అభివృద్ధి అవలోకనం) ఆగష్టు 13 నుంచి 15, 2022 వరకు ఇంటింటా తిరంగా ఎగిరేయాలని, మది మదిన జాతీయతాభావం పొంగిపొర్లాలని, త్రివర్ణ పతాక ప్రొఫైల్‌ ‌పిక్స్‌ను వాడుతూ మధురానుభూతులు పొందాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పౌర సమాజానికి ‘మన్‌ ‌కీ బాత్‌’ ‌వేదికగా పిలుపు ఇవ్వడం సముచితంగా…

తెలంగాణాలో టీచర్ల పదోన్నతి ఎండమావేనా!

తెలంగాణ రాష్ట్రంలో మిగతా  శాఖలలో  పదోన్నతి కల్పిస్తూ విద్యాశాఖలోని ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి  వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం,పదోన్నతులు ఇవ్వకపోవడం భావ్యం కాదు. ముప్పై సంవత్సరాల సర్వీసులో ఒక్క ప్రమోషన్‌ ‌పొందని, ఒకే క్యాడర్‌లో అర్హతలు, ఖాళీలు ఉండీ ప్రమోషన్స్ ‌పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తికి గురవుతున్న ఒక…