‘‘వినాయకుడు, గణపతి మనకు ప్రథమ దైవం. ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా ఏ అవరోధాలనైనా తొలగించి సిద్ధినీ, బుద్ధి (సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే ‘గణపతిగా ఉపాసించడం వేద సంప్రదాయం. గణపతిని పూజించకుండా ఎలాటి శుభకార్యమూ తలపెట్టం. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధ్యుడైనాడు.’’ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!…
Category Uncategorized
నమోస్తుతే..గణేశా !
ఓంకార స్వరూపమా త్రిలోక విఘ్నవినాయకా కాసేపు స్వనంద లోకం వీడి మా మొర ఆలకించ రావయ్యా ఇల వేళ్లూనుకున్న కుల,మత విబేధాలు జాతి వర్ణ విధ్వేషాలు సాంఘీక దురాచారాలు సామాజిక అసమానతల్ని వక్రతుండంతో ప్రక్షాళనచేసి సమభావం ప్రసాదించు గణేషా అంతటా పెట్రేగుతున్న వినాశకర దుశ్చర్యలు వికృత వింత పోకడలు అజ్ఞానపు చిమ్మ చీకట్లను అంకుశంతో అంతంగావించి…
8 సంవత్సరాలలో టిఎస్ఎండిసి అద్భుత ప్రగతి
హైదరాబాద్, ఆగస్ట్ 30 : సిఎం కె.చంద్రశేఖర్ రావు దార్శనికత మేరకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గత 8 సంవత్సరాలలో అద్భుతమైన విజయాలు సాధించింది. రాష్ట్ర అవతరణ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి రూ.5072 కోట్ల 76 లక్షలు ఆదాయం సమకూరింది. 98 ఇసుక రీచులను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని…
‘‘ఒక వైపు పిఓపి విగ్రహాల విషయంలో వైఖరి మార్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్న యువత సౌండ్ పొల్యుషన్ పై ఇంకా జాగృతం అవటంలేదు.. ఉరకలెత్తే యువలోకపు ఉత్సాహం డీజే సౌండ్ ల మోతమోగుతోంది.. తీన్ మార్ డప్పుల్లో వీధుల చెవులకు చిల్లులుపడుతున్నాయ్..శబ్ద కాలుష్యం తో గాలి చెల్లా చెదురవుతోంది.. ప్రశాంతతపారిపోతోంది.. చెరువులు జలవనరులను కలుషితం చేయటం చేపలు…
సిఎం కేసీఆర్…. మీ మనవడు కూడా కప్పల భోజనమే తింటున్నాడా?
సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్స్ను పట్టించుకోరా? విద్యార్థుల వసతులు ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా హీనంగా ఉన్నాయి తెలంగాణ సర్కార్పై మండిపడ్డ బిజెపి జాతీయ నాయకురాలు విజయశాంతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి ఎం.విజయశాంతి అలియాస్ రాములమ్మ తాజాగా…
మా డిమాండ్లు పరిష్కరించండి
మిడ్ మానేరు నిర్వాసితులు ఆందోళన ముంపు బాధితులు మహాధర్నాతో ఉద్రిక్తత పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం రైతులను అరెస్ట్ చేయడంపై విపక్షాల మండిపాటు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య…
అమెరికాలో కాల్పుల మోత
వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత వాషింగ్టన్,ఆగస్ట్29: కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్, హోస్టన్స్లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. డెట్రాయిట్లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ఒక పురుషుడుని వెల్లడించారు. నాలుగో వ్యక్తికి గాయాలయ్యాయని తెలుస్తోంది.…
టవర్లు కూల్చిన ధూళితో జాగ్రత్త
నోయిడా,ఆగస్ట్29: సూపర్టెక్ జంట భవనాల కూల్చివేత దుమ్ము కణాలు గాల్లోనే కొన్ని రోజులు వరకు వుంటాయని, వాటితో జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు చెబుతున్నారు. యుపిలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్లను నియంత్రిత పేలుళ్లతో ఆదివారం కూల్చివేశారు. దీంతో ఏర్పడ్డ బూడిద కణాలు గగాలిలో చేరి మన ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయని అంటున్నారు. ఈ ధూలి…
బిజెపి ముక్త భారత్తోనే దేశానికి మేలు
అవినీతి గద్దలను గద్దె దించాల్సిందే కార్పోరేట్లకు దోచి పెడుతున్న మోడీ ఎనిమిదేళ్లుగా దేశంలో ఒక్క మంచి పనీ చేయ లేదు గుజరాత్ మోడల్ పేరుతో దేశాన్ని మోసం మోడీకి వి•టర్ బింగించాల్సిన సమయం వొచ్చింది జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ప్రభంజనం సృష్టిస్తా పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం సభలో కేంద్రం, మోడీపై కెసిఆర్ నిప్పులు పెద్దపల్లి,…
