Category Uncategorized

ఎఇఇ పోస్టులకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇవ్వాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీ పక్రియ ఎప్పుడో పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు ఇంతవరకూ అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌ ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. గాంధీ భవన్‌ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఎఇఇ అభ్యర్థులకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఆయన సంఫీుభావం తెలిపారు. బీఆర్‌ఎస్‌…

జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ బృందాలను ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరణ

భారీ వర్షాలు, విపత్తులను సమర్థంగా ఎదుర్కునడానికి చర్యలు సిఎం ఆదేశాల మేరకు అధికారులతో సిఎస్‌ ప్రత్యేక సమావేశం వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర నగరాలలో డీఆర్‌ఎఫ్‌ బృందాల ఏర్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11 : భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కుని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధి…

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11 : తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్‌ మిట్టల్‌ విడుదల చేశారు. మొత్తం 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల…

మొదటి రోజే యూనిఫామ్‌

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల పున:ప్రారంభం  సర్కార్‌ బడులలో విద్యార్థులకు యూనిఫామ్‌ అందజేయనున్న ప్రభుత్వం  దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు స్టిచింగ్‌ బాధ్యతలు    కుట్టుకూలీ జతకు 50 నుండి 75 రూపాయలకు పెంపు  మంత్రి సీతక్క చొరవతో గడువులోపు పనులు పూర్తి  మహిళా సంఘాలకు, అధికారుల కృషికి మంత్రి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌…

నీట్‌-యూజి పరీక్ష రద్దు అంత సులువుకాదు

 పరీక్షకున్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయి  పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల పిటిషన్‌పై  సుప్రీమ్‌ కోర్టులో విచారణ  లీక్‌ ఆరోపణలపై సమాధానమివ్యాలని ఎన్‌టిఏకు నోటీసు..  అడ్మిషన్ల ప్రక్రియపై స్టేకు నిరాకరణ  విచారణ  జూన్‌ 8కి వాయిదా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 11 : నీట్‌-యుజి 2024 ప్రశ్నాపత్రాల లీక్‌ ఆరోపణలపై పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన…

జూన్‌ 24 నుంచి ప్రత్యేక ‘పార్లమెంట్‌’

న్యూదిల్లీ, జూన్‌ 11 : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన వేళ, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహించేందుకు కసరత్తు మొదలయ్యింది. ఈ క్రమంలో లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. అంతకంటే ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీటికోసం పార్లమెంట్‌ ప్రత్యేక…

వర్తమాన రాజకీయాలు భవిష్యత్ కార్యాచరణ

దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం ప్రాథమిక హక్కులు అనే పదాలను రాజ్యాంగంలో లేకుండ చేయాలని ,మొత్తంగా రాజ్యాంగాన్ని మార్చాలని,అధ్యక్ష తరహా పాలన తీసుకొని రావాలని, ఈ దేశాన్ని మతప్రతిపాదికన పరిపాలించాలని, ముస్లిము క్రిస్టియన్,మైనార్టీ మతస్తుల పై విద్వేష రాజకీయాలను పెంచిపోషించే పని చేసింది,మరొక ప్రక్కన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రవేట్ రంగాన్ని బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నది,rss సిద్ధాంతానికి అనుగుణంగా దేశంలోని సకలసంపదలు,…

మోదీ ఏక ఛత్రాధిపత్యానికి ఇక చెక్‌…

ఉమ్మడి పాలనలో ఏకపక్ష నిర్ణయాలు చెల్లవ్‌ ప్రజల కోణంలో పాలన చేయడం మొదలు పెట్టాలి దేశం కోసం దూకుడు ప్రదర్శించాలి ప్రజలు స్వయం శక్తితో బతికేలా చేయాలి విద్య, వైద్యరంగాలను బలోపేతం చేయాలి దేశంలో అప్రతిహత నేతగా, తిరుగులేని నేతగా గణతికెక్కిన నరేంద్ర మోదీ  ప్రధానిగా మనుగడ కోసం ఇతరులపై ఆధారపడవలసిన స్థితి వచ్చింది. భారత…

సర్కార్ బడుల్లో సకల వసతులు సిద్ధించేనా ?

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లోనే వారిని చేర్పించి పిల్లలకు నాణ్యమైన విద్యనందించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. “మీరు మీ బిడ్డను ప్రైవేట్ స్కూల్‌లో…