ఎఇఇ పోస్టులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీ పక్రియ ఎప్పుడో పూర్తయినా తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థులకు ఇంతవరకూ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఎఇఇ అభ్యర్థులకు ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన సంఫీుభావం తెలిపారు. బీఆర్ఎస్…








