Category తెలంగాణ

వికారాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయం అయిపోయింది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టేనని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి రత్నారెడ్డి కిషన్ నాయక్…

కల్వకుర్తి అభివృద్ధి తన ధ్యేయం 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తి మేర కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదికలో మండలం, మున్సిపాలిటీలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర…

ప్రజాసేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చా

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయంలోకి వచ్చానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జంగారెడ్డి పల్లి గ్రామంలో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.6 లక్షలకు సంబంధించిన సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అదేవిధంగా…

ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తలకొండపల్లి  మండలం లోని పాతకోట తండాలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ఆలయానికి టైల్స్, సిమెంట్ ఇసుక ఇటుక తో పాటు రూ. 17 వేల…

అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : శ్రమకు తగ్గ కనీస వేతనం పెంచాలని, అంగన్వాడి ఉద్యోగులను పర్మి నెంట్ చేయాలని తదితర న్యాయ మైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులకు తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కడ్తాల్ మండల కేంద్రములో అంగన్…

గిరిజన విద్యార్థులకు సైన్స్ పై అవగాహన

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: తెలంగాణ ప్రాంతంలోని గిరిజన,గ్రామీణ పాఠశాల విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం (సెన్ట్స్)పై అవగాహన ఏర్పరచి, కార్యాచరణ ఆధారిత అభ్యాసం ద్వారా శాస్త్రం పట్ల వారి వెఖరిని మార్చే లక్ష్యంతో వెజ్ఞానిక ప్రదర్శన, క్విజ్ పోటీలను హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్నది. క్రిస్టలోగ్రఫీ సొసెట్టీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో, విద్యార్థులకు చేరువయ్యే…

శ్రీ చెన్నకేశ్వర స్వామి నూతన కమిటీ చైర్మన్ గా కళ్యాణ్ కార్ రూప్ చందర్ నియామకం

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్12 :మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం నేదునూరు గ్రామ శ్రీ చెన్నకేశ్వర స్వామి నూతన కమిటీ చైర్మెన్ గా కళ్యాణ్ కార్ రూప్ చందర్ నియామకం అయ్యారు. దేవాలయ కమిటీని పూర్తిస్థాయిలో దేవదాయ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ప్రణీత్ నియమించారు.కమిటీ సభ్యులుగా వీరమల్ల శ్రీరాములు,పెద్దింటి యాదిరెడ్డి,మర్ల అంజయ్య యాదవ్,చక్రవర్తుల శ్రీనివాస్ చార్యులను నియమించినట్టు ఆయన తెలిపారు.కమిటి సభులచే…

విజయభేరి సభ స్థలంను సందర్శించి పనులను పరిశీలించిన బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి ఈసి.శేఖర్ గౌడ్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12 : ఈ నెల 17 న విజయభేరి సభ ఏర్పాట్లను మంగళవారం బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి,ఇబ్రహీంపట్నం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసి.శేఖర్ తో పాటు సీనియర్ నేతలు తుక్కుగూడ సమీపంలోని శ్రీనగర్ కాలనిలో సభ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,కనివిని ఎరుగని రీతిలో విజయభేరి సభ 100…

గృహలక్ష్మితో ఉన్న గూడు పోతది జాగ్రత్త

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకుంటే ఉన్న గూడు కూడా పోతుందని కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ.. ఇల్లు లేని వారికి గృహలక్ష్మి పథకం అందజేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్తుందని అంతేతప్ప దాంట్లో ఏమీ లేదని అన్నారు. గృహలక్ష్మి పథకం కోసం…