Category తెలంగాణ

ఎవరీ ఇల్లెందుల రమేష్‌?

బాబుతో లింకేమిటి? ఈ పరిచయమే బాబును జైలుకు వెళ్లేలా చేసిందా..? ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం ఎ.సత్యనారాయణ రెడ్డి / హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలురేపుతోన్న కేసు ఏపి స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌స్కామ్‌. ‌ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ…

అనంతసాగర్‌ ‌వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు ప్రమాదంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి… ఫోన్‌లో బాధిత కుటుంబాలకు మనోధైర్యం చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాజీవ్‌ ‌రహదారిపై చిన్నకోడూరు మండలం అనంతసాగర్‌ ‌వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో…

తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్‌దే అధికారం

కాంగ్రెస్‌, ‌బిజెపిలకు బుద్ది చెప్పడం ఖాయం:మంత్రి వేముల ప్రశాంతరెడ్డి నిజామాబాద్‌,‌సెప్టెంబర్‌12:‌సీఎం కేసీఆర్‌ ‌నిర్మించిన ప్రాజెక్టులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని అన్నారు. ఇది గమనించి తమ పీఠాలకు ఎసరు వస్తుందనే కాంగ్రెస్‌, ‌బిజెపిల…

‌ప్రపంచం మెచ్చే విధంగా తెలంగాణ అభివృద్ధి

హ్యాట్రిక్‌ ‌కొట్టి సిఎం కావడం ఖాయం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌12: ‌ప్రపంచ దేశాలను సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్శిస్తున్నాయని, దీంతో తెలంగాణ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు అన్నారు. అన్నివర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా కెసిఆర్‌ ‌ముందుకు సాగుతున్నారని…

ఆర్ధిక శాఖ గుర్తించిన 1,827 పోస్టులు భర్తీ చేయాలి : తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ జేఏసీ డిమాండ్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : ఆర్ధిక శాఖ గుర్తించిన మరో 1,827 పోస్టులు కలిపి మొత్తంగా 7,031 వేల నర్సుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం 5,204 నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని జేఏసీ పేర్కొంది.…

ప్రజలను మభ్య పెట్టేందుకే ప్రొసీడింగులు

ఎన్నికలు సమీపిస్తుడంతో ప్రోసిడింగ్ లతో షో చేస్తున్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రి హామీ నీటి మూటలేనా..! జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : ఎన్నికలు సమీపిస్తుండడంతో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రొసీడింగుల మీద ప్రోసిడింగులు తెస్తూ మరోసారి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి జాతీయ నేత,…

బాధిత కుటుంబానికి  రూ.10వేల ఆర్థిక సాయం అంధజేసిన డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి

జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త రాగుల సాయి కుమార్ మంగళవారం అనారోగ్యం తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారికుటుంబానికి  పది వేల రూపాయలు ఆర్థిక సహాయం…

అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 12 :అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా నాయకులు పోచమోని కృష్ణ డిమాండ్ చేశారు.అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండోరోజు చేరింది.మంచాల మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు సమ్మెలో కూర్చున్నారు.ఈ కార్యక్రమంలో  సిఐటియు జిల్లా…

తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీక బోనాలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 12 : కడ్తాల గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నాలుగు రోజులపాటు జరిగే బోనాల ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా ఉదయం ఆలయంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ…