Category తెలంగాణ

కల్వకుర్తి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ ను మార్చాల్సిందే

 కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  కార్యకర్తల, ప్రజాభిమానం కోల్పోయారు ఆమనగల్లు బిఆర్ఎస్ ఎంపీపీ నేనావత్ అనిత విజయ్ ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై రోజురోజుకు ప్రజాధరణ కోల్పోతున్నారని సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ ను మార్చాలని  బిఆర్ఎస్  పార్టీ…

సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై కేసు లు పెట్టాలి

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అంగన్వాడి టీచర్లు, ఆయాల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి  అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 26 వేల వేతనం ఇవ్వాలి 1972 గ్రాజ్ విటి చట్టం అమలు చేయాలి బెదిరింపులకు పాల్పడుతున్న పాలకులు అంగన్వాడీలకు అండగా నిలవాలి ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలి పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14:…

విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను అందజేసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: తాండూరు పట్టణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్త‌న గ‌ణ‌ప‌తుల‌ను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టాన్ని త‌గ్గించాల‌నే ఉద్దేశంతోనే విత్త‌న గ‌ణ‌ప‌తుల పంపిణీకి గ్రీన్ ఇండియా…

శ్రీ కట్ట మైసమ్మ ఆలయం లో భక్తులకు అన్నదానం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్, 14: తాండూరు పట్టణంలోని పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో గురువారం అమావాస్యని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఏఎంసి మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శ్రీ కట్ట మైసమ్మ…

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుని సన్మానించిన నేతలు 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : ఆమనగల్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా నియామకమైన తెల్గమల్ల జగన్ ను నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పివి మోహన్ జి లతో కలిసి డీసీసీ అధ్యక్షులు వంశీ కృష్ణ, పీసీసీ ఉపాధ్యక్షుడు చెరకు సుధాకర్, పీసీసీ సభ్యులు అయిళ్ల…

ప్రజాదరణ చూసి ఓర్వలేకనే బాబు అరెస్టు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికమని టీడీపీ నగర సీనియర్ నాయకులు డాక్టర్ నవీన్ వల్లం గురువారం ఒక ప్రకటనలో త్రీవంగా ఖండించారు. చంద్రబాబుకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగానే పదుల సంఖ్యలో అక్రమ…

ఎయిర్ అలెర్ట్ ను ప్రవేశపెట్టిన ఎల్గి ఎక్విప్‌మెంట్స్ లిమిటెడ్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : డేటా ట్రాన్స్‌మిషన్, విశ్లేషణ సేవ ఎల్గి ఎక్విప్‌మెంట్స్ లిమిటెడ్ ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్ కంప్రెసర్ తయారీదారులలో ఒకటి, భారత మార్కెట్ కోసం ఎల్ఓటీ ఆధారిత ఎయిర్ కంప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్ అయిన ఎయిర్ అలెర్ట్ ను ప్రవేశపెట్టినట్లు గురువారం ఆ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్గి…

పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడ సంజయ్ గాంధీ నగర్ లో పార్క్ స్థలాన్ని స్థానిక ఎమ్మేల్యే పోద్బలంతో కాబ్జా చేసిన వ్యక్తులు వారికి సహాకరించిన పోలీసు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంజయ్ గాంధీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొంటి శ్రీనివాసాదవ్, ఉపాధ్యాక్షులు ఎఆర్.ప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ…

ఎల్బీన‌గ‌ర్ అసెంబ్లీ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ క‌మిటి 

హయత్ నగర్ , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : రాచ‌కొండ‌ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల జేఏసీ ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ క‌మిటీ అధ్య‌క్షులుగా రుద్రాల శ్రీ‌రాములు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఎల్బీన‌గ‌ర్ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో జేఏసీ స‌భ్యులు ఎల్బీన‌గ‌ర్ నూత‌న క‌మిటీని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా నూత‌నంగా ఎన్నికైన రుద్రాల శ్రీ‌రాములు మాట్లాడుతూ..…