Category తెలంగాణ

కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: ఈ నెల 17వ తేదీ హైదరాబాద్ నగరంలోని తుక్కుగూడలో  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే  కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీగా తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి…

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యంగా ఉంటారు

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14:   గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనము  బాగున్నట్లేనని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.  గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన  సర్పంచులు, పాలకవర్గానికి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ-2023 కింద జిల్లా స్థాయి అవార్డుల సన్మాన కార్యక్రమానికి జిల్లా…

మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డు అందుకున్న నేదునూరు గ్రామ పంచాయితి

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 14 : స్వచ్ఛ సర్వేక్షన్ 2023 రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డులో భాగంగా కందుకూరు మండలంలోని నేదునూరు గ్రామ పంచాయతీ రాష్ట్రస్థాయిలో రంగారెడ్డి జిల్లా నుండి ఎంపిక చేయనైనది అట్టి కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ టి ఎస్ఐఆర్డి నందు అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగిందని ఈ అవార్డుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర పంచాయతీశాఖ,మిషిన్ భగీరథ శాఖ…

ప్రజల దాహార్తిని తీర్చుతున్న మిషన్ భగీరథ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలో త్రాగునీటి కష్టాలు మిషన్ భగీరథ పథకం ద్వారా తీర్చబడ్డాయని తెలంగాణ మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ చంద్రమౌళి అన్నారు. శరవేగంగా పెరుగుతున్న కడ్తాల్ మండల కేంద్రంలో గురువారం స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి మరియు ఇతర అధికారులతో కలిసి మిషన్ భగీరథ పనితీరును…

మున్సిపల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : అమనగల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి రెగ్యులర్ చేసి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురువారం ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్ లకు సమ్మెకు సంబంధించిన నోటీసులను అందజేశారు. పలువురు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను, వీఆర్ఏలను ప్రభుత్వ…

ఆమనగల్లులో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల సంబరాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళ సై ఆమోదం తెలపడం పట్ల హర్షిస్తూ గురువారం ఆమనగల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వివిధ డిపోలో చెందిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు…

కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: ఈ నెల 17వ తేదీ తుక్కుగూడలో  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే  కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయాలని,రాబోయే రోజుల్లో పటాన్ చెరు గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగర వేయడం ఖాయమని, 17వ తేదీన జరిగే విజయభేరి సభకు కాంగ్రెస్…

పల్లె పల్లె బిజెపి ఇంటింటికి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : పల్లె పల్లెకు బిజెపి ఇంటింటికి ఆచారి కార్యక్రమంలో భాగంగా గురువారం కడ్తాల మండలంలోని నల్లకుంట తండా, కర్కల్ పహాడ్ గ్రామ పెద్దలు నాయకులతో కలిసి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ పథకాల గురించి ఇంటింటా ప్రచారం…

కల్యాణలక్ష్మి’ పేదింటి ఆడపిల్లలకు ఓ వరం

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదింటి ఆడపిల్లలకు ఓ వరం  అని తాండూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కోట్‌పల్లి మండలానికి చెందిన 6 మందికి షాదీ ముబారక్, నలుగురికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం కేసీఆర్‌…