Category తెలంగాణ

మృతుడి కుటుంబానికి  ఆర్థిక సహాయం ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర , సెప్టెంబర్ 15: మీర్ పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ రాజీవ్ నగర్ లో నివాసం వుంటున్న పాలమాకుల సుదర్శన్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు విషయం తెలుసుకున్న ఉప్పల్ నియోజకవర్గ  బి ఆర్  ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  ఆదేశాల మేరకు  బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్…

కండ్లపల్లి వాసి ఎమ్.మనేందర్ కు డాక్టరేట్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15: చిన్నతనం నుంచి ఉన్నతంగా చదివి గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాలని కళ డాక్టరేట్తో నెరవేరిందని కండ్లపల్లి గ్రామానికి చెందిన మనేందర్  ఆనందం వ్యక్తం చేశారు. పూడూర్ మండలం, కండ్లపల్లి గ్రామానికి చెందిన ఎమ్.మనేందర్ కు ఉస్మానియా యూనివర్సిటీ భౌతికశాస్త్రంలో డాక్టరేట్ ప్రకటించింది. 2017లో ఉస్మానియా యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర…

కండ్లపల్లి వాసి ఎమ్.మనేందర్ కు డాక్టరేట్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15: చిన్నతనం నుంచి ఉన్నతంగా చదివి గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాలని కళ డాక్టరేట్తో నెరవేరిందని కండ్లపల్లి గ్రామానికి చెందిన మనేందర్  ఆనందం వ్యక్తం చేశారు. పూడూర్ మండలం, కండ్లపల్లి గ్రామానికి చెందిన ఎమ్.మనేందర్ కు ఉస్మానియా యూనివర్సిటీ భౌతికశాస్త్రంలో డాక్టరేట్ ప్రకటించింది. 2017లో ఉస్మానియా యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర…

మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలిఅదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని  తద్వారా చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని సిద్దిపేట్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, ఆర్.సి. పురం…

మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలిఅదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని  తద్వారా చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలని, పర్యావరణాన్ని కాపాడాలని సిద్దిపేట్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, ఆర్.సి. పురం…

రవీంద్రభారతిలో ఘనంగా ‘నియో ఫియస్టా-2023

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యా సంవత్సరంలో కొత్త బ్యాచ్ విద్యార్థుల స్వాగత కార్యక్రమం శుక్రవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల గాయక బృందంచే మధురమైన ప్రార్థన పాట ద్వారా కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ రెవ, ఆంథోనీ సగయరాజా, కరస్పాండెంట్…

రవీంద్రభారతిలో ఘనంగా ‘నియో ఫియస్టా-2023

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యా సంవత్సరంలో కొత్త బ్యాచ్ విద్యార్థుల స్వాగత కార్యక్రమం శుక్రవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల గాయక బృందంచే మధురమైన ప్రార్థన పాట ద్వారా కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ రెవ, ఆంథోనీ సగయరాజా, కరస్పాండెంట్…

నాచారం డివిజన్ లో ఇన్సూరెన్స్ కార్డుల పంపి ణి బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రగొల్ల విఠల్ యాదవ్

ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15:  ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఆద్వర్యంలో ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కార్యక్రమం నాచారం డివిజన్ లోని అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్ లో 300 మందికి ఇన్సూరెన్స్ చేయించామని బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రగొల్ల విఠల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా విఠల్యాదవ్ మాట్లాడుతూ ఉచిత…

నాచారం డివిజన్ లో ఇన్సూరెన్స్ కార్డుల పంపి ణి బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రగొల్ల విఠల్ యాదవ్

ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15:  ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఆద్వర్యంలో ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కార్యక్రమం నాచారం డివిజన్ లోని అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్ లో 300 మందికి ఇన్సూరెన్స్ చేయించామని బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రగొల్ల విఠల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా విఠల్యాదవ్ మాట్లాడుతూ ఉచిత…