Category తెలంగాణ

సంక్షేమ పథకాల చెల్లింపులు ఆపాలని కేసీఆర్‌ ‌కుట్ర

నవంబర్‌ 2‌లోపు  పూర్తి చేయాలి • రిటైర్‌ అధికారులతో కేసీఆర్‌ ‌ప్రయివేట్‌ ఆర్మీ •నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. •పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం •బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం అం‌తా చెడ్డీ గ్యాంగ్‌ •2/3 ‌మెజార్టీతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుంది. •టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌తెలంగాణ ప్రభుత్వం…

ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి

అప్పుడే బతుకులు బాగు పడుతయి ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు… బహురూపులొల్లు వచ్చినట్లు వస్తరు. ఏది పడితే అది చెబుతరు.. తెలంగాణను కాపాడుకోవాలి: సీఎం కేసీఆర్‌ అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ఎన్నికలు వస్తా ఉంటాయి.. పోతా ఉం టాయి…ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగు పడుతయని తెలం గాణ…

వోట్లకోసం కాంగ్రెస్‌ ‌నీచరాజకీయాలు

MLC Kavitha

రైతుల పొట్టకొట్టడానికి సిద్ధం కాంగ్రెస్‌ను నమ్మితే రాష్ట్ర అభివృద్ధి గంగలో : ఎంఎల్‌సి కవిత నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌నాలుగు వోట్ల  కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్‌ ‌తెరలేపింది అని కవిత మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ‌రాజకీయ సుస్థిరత సాధించింది.. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటదన్నారు. ఐటీ డెవలప్‌మెంట్‌లో బెంగళూరును క్రాస్‌…

మీరు చెప్పే మాటలకు కాలం చెల్లింది…

షాద్ నగర్   నియోజకవర్గం  లో   కాంగ్రెస్ గెలుపు ఖాయం!!! షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కొత్తూర్ మండలం జేపీ దర్గా, ఇనుల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26:  టిఆర్ఎస్ పార్టీ  చేస్తున్న మోసాలు,అబద్ధాలు…

కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి బిఆర్ఎస్ కు వణుకు : టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి బిఆర్ఎస్ పార్టీకి వణుకు పుడుతుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆమనగల్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుస్థిర ప్రజాస్వామ్య పాలన కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని…

ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ వెన్నంటే ఉంటా

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్‌, అక్టోబర్‌ 26 : ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ వెన్నంటే ఉండి సేవలందిస్తానని చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పామెన భీం భరత్‌ అన్నారు.గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్‌ గార్డెన్‌లో చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం…

త్రిపుర ముఖ్యమంత్రిని కలిసిన వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : ఆమనగల్లు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జక్కు అనంతరెడ్డి గురువారం త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా ఇటీవల నియమితులయ్యారు. గురువారం ఆయన గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా ఇంద్రసేనారెడ్డి వెంట…

అపోహలొద్దు ఆశీర్వదించండి పరిగి ఎన్నికల బరిలో నేనుంటా

పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: అపోహలు వద్దు,నన్ను ఆశీర్వదించండి అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు పేర్కొన్నారు.గురువారం ఆయన ఒక ప్రకటనలో విలేఖరులతో మాట్లాడుతూ…పరిగి నియోజక వర్గ ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని,రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పరిగి నియోజక వర్గం నుండి తాను తప్పక పోటీ చేయనున్నట్లు తెలిపారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను…

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్‌,అక్టోబర్‌ 26: చేవెళ్ల మండల పరిధిలోని సింగప్పగూడ,న్యాలట, రామన్నగూడ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కాలె యాదయ్య సర్పంచ్‌లు రహీమా బేగం,లక్ష్మి, లావణ్యతో కలిసి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ పరిపాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుబిక్షంగా ఉంటుందని,ఆయన పాలనే ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు.కాంగ్రెస్…