Category తెలంగాణ

సస్యశ్యామలంగా మారిన తెలంగాణ

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ల సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 :  ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సిఎం కెసిఆర్‌ ‌నేతృత్వంలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని,పేదలు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని,మహిళలకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా…

దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు వికారాబాద్‌ ‌జిల్లా తాండూరులో 50 కోట్లతో పలు అభివృద్ధి ప్రారంభించిన మంత్రి తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ‌దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు నూత నంగా అమలు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక వైద్య…

‌నేడు గణేశ్‌ ‌నిమజ్జనం..శోభాయాత్ర

భారీగా ఏర్పాట్లు  చేసిన ప్రభుత్వం •ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు •శోభాయాత్ర కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27: ‌నగరంతో పాటు పలు ప్రాంతాల్లో  గణేశ్‌ ‌నిమజ్జనం గురువారం జరుగనుంది. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌ ‌సాగర్‌తో పాటు పలు ప్రాంతాల చెరువల వద్ద ఏర్పాట్లు చేసారు. ఎలాంటి అవాం• ••నీయ…

‌గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించిన ఈషా సింగ్‌ ‌టీంకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు అభినందనలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27: ‌చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 ‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ‌టీం ఈవెంట్‌ (‌షూటింగ్‌)‌లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్‌ ‌టీం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు హర్షం వ్యక్తం చేశారు.  ఈషా సింగ్‌ ‌టీం  1759 పాయింట్లతో భారత్‌ ‌కు గోల్డ్ ‌మెడల్‌ ‌సాధించి,…

తెలంగాణ గర్వించే గొప్ప మానవతావాది కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌తెలంగాణ గర్వించే గొప్ప మానవతావాది కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ అని విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి కొనియాడారు. కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో, పద్మశాలీ సంఘం నిర్వహించిన జయంతి వేడుకల్లో బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా,…

కుల సంఘాలకు సి ఎం కే సి ఆర్‌ ‌పెద్ద పీట

14 ఆత్మ గౌరవ సంఘల భవనాలు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27 ‌రాష్ట్రంలో కుల సంఘాల అభ్యునితికి కోసం పెద్ద పీట వేస్తూ ఆత్మ గౌరవ సంఘ మంజూరు చేస్తున్న సి ఎం కే సి ఆర్‌ ‌కు విద్యాశాఖ మంత్రి ప్రత్యేక దాన్యవాదాలు తేలిపారు.బుధవారం మహేశ్వరం…

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ కంసే విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బాపూజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని…

నిరంకుశ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: నిరంకుశ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామం ఆయన కార్యాలయంలో  కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని  ఆయన చిత్రపటానికి నీలం మధు ముదిరాజ్ పూలమాలేసి…

గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజించాలి

తుర్కయంజాల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27 : విజ్ఞాలను తొలగించి, భక్తుల కోరికలను తీర్చే గణనాధుని భక్తిశ్రద్ధలతో పూజించాలని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు నోముల దయానంద్ గౌడ్ తెలిపారు. బుధవారం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని వివిధ వినాయక మండపాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర…