Category తెలంగాణ

పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

చిన్నకోడూరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 1: పరిసరాల పరిశుభ్రతతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా ఉండవచ్చని.. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అన్నారు.స్వచ్ఛత హే సేవ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన చిన్నకోడూరులో మహిళలు, పారిశుధ్య కార్మికులతో కలిసి ఆదివారం శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. పల్లె…

కోట్లు పెట్టి టికెట్లు కొనేవారిని కాదు.. ప్రజలకు సేవ చేసేవారిని గెలిపించుకోవాలి:  మంత్రి తన్నీరు హరీష్ రావు

మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: కోట్లు పెట్టి టికెట్లు కొన్నవారిని కాదు.. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తున్న సబితమ్మకు పెద్ద ఎత్తున ఓట్లు వేసి, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపు నిచ్చారు. కోట్లు పెట్టి టికెట్లు కొన్నవారు, రేపు తెలంగాణను అమ్మరన్న…

కాంగ్రెస్ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేస్తాం : నర్సారెడ్డి భూపతిరెడ్డి

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : క‌ర్నాట‌క త‌ర‌హాలో రాష్ట్రంలో ఎన్నిక‌ల వ్యూహాలు అమ‌లుచేస్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నర్సారెడ్డి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు.  ఇటీవలే మైనంపల్లి హనుమంత్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి,…

నిత్య వ్యాయామం.. సంపూర్ణ ఆరోగ్యం

వరల్డ్ హార్ట్ డే లో.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్, బి నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: నేటి యాంత్రిక ఉరుకుల పరుగుల జీవనంలో… ఆనారోగ్య సమస్యలను అధిగమించ డానికి .. నిత్య వ్యాయామం  తప్పనిసరి అని ఎల్బీనగర్  శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు.  ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా  శుక్రవారం…

మహిళా బిల్లు.. ఓట్లు దండుకోనే కుట్ర

ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళ కేటాయిస్తే.. మద్దతిచ్చి గెలిపించుకుంటాం మహిళా  ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచల ప్రకటన ఎల్. బి. నగర్, ప్రజాతంత్ర(సెప్టెంబర్ 29) : కేంద్ర ప్రభుత్వం  మహిళా బిల్లు పేరిట  ఓట్లు దండుకోవడానికి కుట్ర కు తర లేపుతుందని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. మహిళా బిల్లుపై…

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన. పాల్గొననున్న మంత్రి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, స్థానిక  ఎమ్మెల్యేలు

ములుగు, నర్సంపేటలో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు భూమిపూజ, మరిపెడ ఆసుపత్రికి భూమి పూజ చేసేందుకు హైదరబాద్ నుండి ములుగు బయల్దేరిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు.

గంగా జమున తహజీబ్‌’ పరిరక్షణకు ప్రభుత్వం కృషి

‌ ముస్లింలకు మిలాద్‌ ఉన్‌ ‌నబీ శుభాకాంక్షలు ..:సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27:‌నేడు మిలాద్‌ ఉన్‌ ‌నబీ’ పండుగ ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్‌ ‌ప్రపంచ శాంతి స్థాపన కోసం మహమ్మద్‌ ‌ను చివరి ప్రవక్తగా నియమించాడని ముస్లింలు భావిస్తారని, మహ్మద్‌ ‌ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్‌ ఉన్‌ ‌నబీ ముస్లింలకు…

అక్టోబర్‌లో ఎన్నికల శంఖారావం..!

సమాయత్తమవుతున్న అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రానికి కాంగ్రెస్‌, బీజేపీ  జాతీయస్థాయి నాయకుల తాకిడి హ్యాట్రిక్‌  ఖాయమంటున్న బిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర న్యూస్‌ నెట్వర్క్‌,సెప్టెంబర్‌ 27: మరో మూడు రోజుల్లో రానున్న అక్టోబర్‌ నెల రాజకీయ పార్టీలన్నిటికీ ప్రాధాన్యం కానుంది. రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన ఇదే నెలలో రాబోతుండడంతో రాజకీయ వర్గాలన్నీ ఎంతో ఉత్సుకతతో…

కర్ణాటకలో హామీలు అమలుపై బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ప్రచారం

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 27:  ‌కర్ణాటకలో కాంగ్రేస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ ‌తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్‌,‌హరీష్‌, ఎమ్మెల్సీ కవితలకు ఫ్లైట్‌ ‌టికెట్‌ ‌బుక్‌ ‌చేస్తామని అన్నారు. ఇందిరా భవన్‌ ‌లో వార్‌ ‌రూమ్‌, ‌కనెక్ట్ ‌సెంటర్‌ ‌ను ఏఐసీసీ ఇంచార్జ్…