Category తెలంగాణ

శాసన సభ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ ను కలిసిన దిరాజ్ సంఘం నాయకులు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25:శాసన సభ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజు మహేశ్వరం నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి గుండెమోని అంజయ్య ముదిరాజ్ ఆద్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలుతెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తలారి మల్లేశ్, ఉపాధ్యక్షుడు యాదగిరి సంఘం నాయకులు…

అయ్యప్ప పూజా సామాగ్రి దుకాణంను  ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ లో జిల్లా వెంకటేష్ నూతనంగా ఏర్పాటుచేసిన  అయ్యప్ప పూజ సామాగ్రి మరియు గిఫ్ట్ ఐటమ్స్ దుకాణం ను ప్రభుత్వ విప్ అరేకపూడి గాంధీ,  కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాభాపేక్ష కాకుండా నాణ్యమైన…

ముగిసిన కన్యకా పరమేశ్వరి దసరా శరన్నవరాత్రోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : ఆమనగల్లు పట్టణంలో ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించే దసరా శరన్నవరాత్రోత్స వాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమండ్ల నరసింహ, కోశాధికారి…

ఆకట్టుకున్న ఎలా ఉన్నారు స్కిట్

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 25:గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెనెస్లోని మానసికశాస్త్ర (సెక్షాలజీ) విభాగం ఆధ్వర్యంలో ఎలా ఉన్నారు (హౌ ఆర్ యూ!) పేరుతో ఆకర్షణీయమైన సిట్ను ప్రదర్శించారు.కళలు, ప్రదర్శనల విభాగం సహకారంతో నిర్వహించిన ఈ స్కిట్లో మాటలే లేకుండా భావాలను, భావోద్వేగాలను, మానసిక స్థితి, మెదడుపి వాటి ప్రభావాలను చూపేలా సాగింది. అసిస్టెంట్…

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బిఆర్ఎస్ కౌన్సిలర్లు పలువురు నాయకులు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్న నేతలు.  హస్తం పార్టీలో జొష్ నింపుతున్న చేరికలు. తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: అధికార పార్టీ టిఆర్ఎస్ నుండి పట్టణానికి చెందిన కౌన్సిలర్లు పలువురు పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు బుధవారం మంత్రి మహేందర్…

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామానికి  చెందిన మంగలి బాలమణి, కాసాని వీరప్ప అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు.విషయం తెలుసుకున్న మునిగడప గ్రామ బిఆర్ఎస్ నాయకులు బుధవారం పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.5000 వేల చొప్పున రూపాయలు  ఇరు కుటుంబాలకు 10000/- రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలలక్ష్మి…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్,ప్రజాతంత్ర,అక్టోబర్ 25: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల చంద్రమౌళి 46 వయసు కుటుంబ సభ్యులను బుధవారం మండల రజక సంఘం నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురు రజక నాయకులు మృతుడి…

అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి అన్ని ఏర్పాట్లు:సిపి శ్వేతారెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా పోలీస్ కమిషనర్ నెరేళ్లపల్లి శ్వేతారెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కార్యాలయంలోకేంద్ర బలగాల బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి  అధికారులు, స్థానిక ఏసీపీలతో  చెక్పోస్ట్, వెహికల్ చెకింగ్, ఫ్లాగ్ మార్చ్, ఈవీఎం వివిప్యాడ్ స్ట్రాంగ్ రూమ్…

మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం అందజేత

జగదేపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : పారిశుధ్య కార్మికుల కుటుంబాలను మానవతాముర్తులు ఆదుకోవాలని మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ కె. పరశురామ్ అన్నారు. జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఇటివల బతుకమ్మ చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. బుధవారం సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్ గుప్త…