Category తెలంగాణ

బీఅర్‌ఎస్‌ ‌తోనే ఆన్ని వర్గాల సంక్షేమం.

వర్థన్నపేట/ఎంజిఎం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28  : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తోనే తెలంగాణా లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ప్రజలు కల్లి బోల్లి మాటలు నమ్మకుండా మూడవసారి కూడా బీఆర్‌ఎస్‌ ‌కే ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్‌ అన్నారు.శుక్రవారం వర్ధన్నపేట నియోజక వర్గ ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొన్న…

ఆడ బిడ్డలకు ఇంటి దగ్గరికే నీళ్లు …

ఇది కదా  అభివృద్ధి ..  సంక్షేమమా … సంక్షోభమా…  మోసపోతే గోసపడుతారు .. మూడు సభల్లో కెసిఆర్‌..   పాలేరులో తుమ్మలపైన ఫైర్‌   మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: ఒకనాడు గ్రామాల్లో మహిళలు మంచినీళ్ళకు మైళ్ళదూరం చెరువులదగ్గరకు వెళ్ళాల్సిన పరిస్థితి నుండి నీళ్ళే మహిళలదగ్గరకు తరలి వొస్తున్నాయి. ఆహోరాత్రులు కష్టపడి పథకాలను రూపొందించడం ద్వారానే ఇది…

ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో భారీగా చేరిన వెల్టూర్‌ ‌గ్రామస్తులు, యువకులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌సదాశివపేట మండలం వెల్టూర్‌ ‌గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ ‌పార్టీలో శుక్రవారం భారీగా చేరిన యువకులు గ్రామస్తులు  చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపు నకు  కృషి చేస్తామన్నారు.  ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ గారు చెప్పిన్నవని అమలు…

బీఅర్‌ఎస్‌ ‌తోనే ఆన్ని వర్గాల సంక్షేమం

ఆగం కావద్దు,అలోచించి ఓటు వేయాలి.. తెలంగాణా పై పెత్తనం చేయాలనీ చూస్తున్నారు. వర్ధన్నపేట్‌ ‌ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మంత్రి కెసిఆర్‌.. ‌వర్థన్నపేట/ఎంజిఎం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28  : ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తోనే తెలంగాణా లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం సాధ్యమని ప్రజలు కల్లి బోల్లి మాటలు నమ్మకుండా మూడవసారి కూడా బీఆర్‌ఎస్‌ ‌కే…

ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి.. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం

కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం •రాహుల్‌ ఓ ‌రాజకీయ అజ్ఞాని.. తెలంగాణ పోరాటం, ప్రజల ఆకాంక్షలపై  అవగాహన లేదు •అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్‌.. ‌కొనే పార్టీ బీఆర్‌ఎస్‌ •‌కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ నేడు…

మహిళల కోసం సీఎం అనేక పథకాలు

– రైతులపై కాంగ్రెస్‌ ‌పగబట్టింది -వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తాం – పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 27 :‌వొచ్చే ఐదేళ్లలో ఇబ్రహీంపట్నానికి సాగునీరు తెస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న బిఎంఆర్‌ ‌కన్వెన్షన్‌ ‌హాల్లో కార్యకర్తల…

భారీ ర్యాలీతో తెలంగాణ భవన్ కు సింగిరెడ్డి శిరీష, సోమశేఖర్ రెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27:  సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తెలంగాణ భవన్ కు బయలుదేరి వెళుతున్నాననీ టిపిసిసి మాజీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆయన సతీమణి డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డితో కలిసి  కుషాయిగూడ నుండి…

బి ఆర్ ఎస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: బిఆర్ఎస్ పార్టీ తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి డివిజన్ పరిధిలోని కె ఎస్ ఆర్ ఎన్ క్లేవ్…

అభివృద్ధిని చూసి పట్టం కట్టండి… ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: తాండూరు నియోజకవర్గం లో చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ పట్టం కట్టాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి శుక్రవారం తాండూరు పట్టణంలోని పాత తాండూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన నిజాంశాయి దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు…