Category తెలంగాణ

జాతీయ ఐక్యత అవార్డుకు ఎంపికైన భక్త్ రామ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఈనెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం, జాతి ఐక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక్కరికి ఇచ్చే జాతీయ ఐక్యత అవార్డు 2023ను ప్రముఖ ఆర్య సమాజ్ నాయకుడు సామాజిక సేవకుడు భక్త్ రామ్ ను ఎంపిక…

బీజేపీతో దళిత బహుజనుల భవిష్యత్తుకు ప్రమాదం

•డిబిపి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : తెలంగాణలో బీసీలకు సీఎం పదవి అంటూ చెవిలో పువ్వు పెట్టిన దేశ ద్రోహుల పార్టీ బీజేపీ నాయకత్వంతో మెజారిటీ దళిత బహుజన జాతుల భవిష్యత్ కు అత్యంత ప్రమాదమని సామాజిక బానిసత్వం తప్పదని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం…

మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కాంగ్రెస్‌

కార్యకర్తలు బేధాభిప్రాయాలు లేకుండా పని చేయాలి: మంత్రి హరీష్‌ ‌రావు స్టేషన్‌ ‌ఘనపూర్‌ , ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌మోసానికి మారుపేరు.. నాటకాలకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అని మంత్రి హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. శనివారం జరిగిన స్టేషన్‌ ‌ఘనపూర్‌ ‌నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ‌టికెట్లు ఇచ్చాక పట్టపగలు దొరికిన దొంగ…

కాంగ్రెసు కు జై కొట్టిన లోకారెడ్డి బ్రదర్స్

‌జగ్గారెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న గొల్లపల్లి సర్పంచ్‌, ‌నాయకులు సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28:‌ సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్‌ ‌మండలం గొల్లపల్లి సర్పంచ్‌ ‌మమతతో పాటు యువ నాయకులు విష్షు వర్ధన్‌ ‌రెడ్డి, శ్రీకాంత్‌ ‌రెడ్డిలతో పాటు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు శనివారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే…

దేశంలో పెరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,అక్టోబర్‌ 28ః ‌దేశంలో ప్రతి యేటా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. నేషనల్‌ ‌క్రై ‌రికార్డస్ ‌బ్యూరో డేటా ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వీటిలో 14,019 మంది నిరుద్యోగులే. 2018లో 1,34,516 మంది ఆత్మహత్య చేసుకోగా, వీరిలో 12,936 (9.6 శాతం) నిరుద్యోగులు. 2017లో 1,29,788 మంది ఆత్మహత్య…

మరో హైటెక్‌ ‌సిటిగా మహేశ్వరం

ఈ ప్రాంతానికి త్వరలో మెట్రోరైలు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం అర్బన్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 28: ‌మహేశ్వరం మరో హైటెక్‌ ‌సిటీగా మారబోతుందని ఈ ప్రాంతానికి పరిశ్రమలు, మెట్రోరైలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో బి.ఆర్‌.ఎస్‌‌పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హజరై మండల…

కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని… ప్రజలు ఎదురు చూస్తున్నారు

ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది ఎన్నికల తరువాత హొకేసీఆర్‌ ‌కు ఫామ్‌ ‌హౌసే రెస్ట్ ‌హౌస్‌ బీజేపీకి బీఆరెస్‌ ‌బీ టీమ్‌ ‌లా వ్యవహరిస్తోంది కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తాండూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ హొపదేళ్లయినా…

కాంగ్రెస్‌ ‌పార్టీతోనే బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల అభివృద్ధి

: కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్‌ 28 : ‌దేశం, రాష్ట్రంలో ఏకైక సెక్యులర్‌ ‌పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీనని కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాలు,  మైనార్టీ వర్గాలు మరింత బలోపేతం అయి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి…

‌ప్రగతి ప్రధాతకు పట్టం కడదాం

ప్రతిపక్షాలు డిపాజిట్ల కోసం పోరాటం చేయాల్సిందే ..గడపగడపకు అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించండి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అంధకారమే : ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాని ప్రతిపక్షాలు నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం మేమున్నామంటూ మేనిఫెస్టోలు ప్రకటించడం…