Category తెలంగాణ

‌రైతులందరూ కలిసి కాంగ్రెస్‌ ‌పార్టీని బొంద పెట్టాలి

తస్మాత్‌ ‌జాగ్రత్త…మోసపోతే గోస పడుతాం  మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌  ‌బీఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం సభలో మంత్రి హరీష్‌ ‌రావు నర్సాపూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌కేసీఆర్‌ అం‌టే ఒక నమ్మకం, ఒక విశ్వాసం.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిండు సీఎం కేసీఆర్‌.. ‌తెలంగాణ వచ్చాకే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి…

మోసం కేసీఆర్‌ ‌నైజం

మాట తప్పడం ఆయనకు అలవాటు బిజెపి బి టీం బిఆర్‌ఎస్‌ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్‌ ‌ఖర్గే ‌ప్రజలకు హామీలిచ్చి మాట తప్పడం మాత్రమే కాక అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్‌ ‌లక్షణమని  ఆల్‌ ఇం‌డియా కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆరోపిం చారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో…

ఆర్థిక వ్యవస్థకు పునాది పొదుపు

నేడు ప్రపంచ పొదుపు దినోత్సవం ప్రపంచ పొదుపు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 30న నిర్వహిస్తారు. సామాన్య పౌరులకి పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపు కుంటారు. స్పెయిన్లో 1921 లో మొదటి జాతీయ పొదుపు దినోత్సవం జరుపు కున్నారు.1924లో ఇటలీలోని మిలన్‌ ‌నగరంలో జరిగిన మొదటి అంతర్జాతీయ పొదుపు…

దేశానికి.. తెలంగాణ రాష్ట్రం దిక్సూచి : రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలో ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. హస్తినపురం డివిజన్ పరిధిలోని జీ.ఎస్.ఆర్.గార్డెన్స్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బూత్ కమిటీ కో ఆర్డినేటర్లు,…

బరితెగించిన ఇసుక మాఫియా….

-వంగాల బిక్కేరు వాగును కొల్లగొడుతున్న అక్రమార్కులు -గుండాల మండల అధికార పార్టీ నాయకులే దోపిడీదారులు -మాఫియాతో కుమ్మక్కైన తహసిల్దార్…..? -పట్టించుకోని భువనగిరి జిల్లా యంత్రాంగం యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : రాష్ట్రంలో ఒకవైపు ఎన్నికల వేడి ముదురుతుంది. ఇదే అదునుగా భావించారేమో అక్రమార్కులు బరితెగించారు. తమను ఎవరు ఏమి చేయలేరని అనుకున్నారేమో. అధికార…

జగ్గన్న.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు

జగ్గారెడ్డిని 50వేల వోట్ల అధిక్యంతో గెలిపించాలి టిపిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు…పార్టీ శ్రేణులు ఫుల్‌ హ్యాపీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టిపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విజయభేరి జన సభలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు…

మోదీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై విశ్వాసం లేదు

– సిపిఐ పార్లమెంట్ సభ్యులు పి. సందోష్ కమార్ హిమాయత్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మోదీ, పదేళ్ల బిజెపి పాలనలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిపిఐ పార్లమెంట్ సభ్యులు…

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి

*12 శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు ఎక్కడ..! ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ముస్లిం మైనార్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ముస్లిం మైనార్టీలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమనగల్లు మహమ్మదీయ మసీద్ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ మైనుద్దీన్, అబ్దుల్ ఖాదర్,…

ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన జగదేవపూర్ మున్నూరు కాపు నాయకులు

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన మున్నూరు కాపు మండల అధ్యక్షుడు కొట్టాల మల్లేష్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు ఒక సైనుకుల పని చేయాలనీ అన్నారు. గజ్వెల్ ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమే అని అన్నారు.…