Category తెలంగాణ

పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 1: అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.బుధవారం అమీన్ పూర్ లో…

సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి

జగదేవపూర్,ప్రజాతంత్ర, నవంబర్ 1: సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి ని చేస్తాయని రాష్ట్ర కార్యదర్శి ఎలివేటి రాధాకృష్ణశర్మ, రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన శ్రీ కొండచమ్మ ఆలయం వద్ద టిఆర్ఎస్ ప్రచార రథం వారి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా…

హత్యా రాజకీయాలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: హత్యా రాజకీయాలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డిలు విమర్శించారు.మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడిని వారు ఖండించారు.బుధవారం రామచంద్రాపురం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్…

19 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 01 : అణచివేత, అవమానాలు, నిరాధారణకు గురైన తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ప్రజాసైన్యం పార్టీ, తమ అనుబంధ సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ…

గ్రామా గ్రామాన విస్తృతంగా ప్రచారం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 1 : కందుకూరు మండలంలో మంత్రి సబితా రెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ప్రతి గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ చేసిన చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సబితా రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.ఒక్కో గ్రామంలో ఒక్కోరకంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.సబితా…

మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 1: మంచాల మండలం నుండి ఆరుట్ల గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వార్డు సభ్యులు తోపాటు వెయ్యి మంది కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.   ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో త్వరలో బిఆర్ఎస్ పార్టీ నుండి భారీ…

కాంగ్రెస్ హయాంలోనే పేదల సంక్షేమం అభివృద్ధి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: కాంగ్రెస్ హయంలోనే  పేదల సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బియ్యాన్ని మనొహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండలం  అక్కంపల్లి లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారా సమావేశానికి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ…

జిన్నారం మండలంలో ప్రచారంలో దూసుకెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర,నవంబర్ 1: బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మద్దతుగా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్,వెంకటేశం గౌడ్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి,గూడెం సంతోష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్…

సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

గజ్వెల్, ప్రజాతంత్ర, నవంబర్ 1: తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది. రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేసారు. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఇందుకు వేదికగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో…