Category తెలంగాణ

తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

డిసెంబర్‌ 9న ప్రమాణ స్వీకారం ఖాయం కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కర్నాటక  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్లు ప్రభుత్వం తమదేనని అన్నారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం…

నేనెప్పుడూ నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు

సిద్ధిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా.. రిస్క్‌ వద్దు…కారుకు వోటెయాలె… నంగునూరు రోడ్‌ షోలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ‘నేను ఏనాడు నా స్వార్ధం, ఆరోగ్యం చూసుకోలేదు. మీ ఆరోగ్యం గురించే ఆలోచన చేసిన. మీరే నా కుటుంబ సభ్యులు, దేవుళ్లు అనుకున్నా. మీరు నా…

సిఎం కెసిఆర్‌ రెచ్చగ్గొట్టే వ్యాఖ్యలు

సంయమనం పాటించాలని ఈసీ నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అక్టోబర్‌ 30న బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన చీఫ్‌ ఎలక్షన్‌ అధికారి భారత ఎన్నికల సంఘానికి రిపోర్ట్‌ చేశారు.…

రైతుబంధు పంపిణీతో బిఆర్‌ఎస్‌, బిజెపి బంధం తేలింది

దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుకి అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు ఇసిని జేబు సంస్థగా వాడుకుంటున్న బిజెపి బిఆర్‌ఎస్‌ ప్రోద్బలంతోనే ఐటి దాడులు మాజీ ఐఎఎస్‌ గోయల్‌ నివాసం నుంచి డబ్బులు పంపిణీ విూడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : కాంగ్రెస్‌కి పడే వోట్లను చీల్చడానికి బీజేపీ,…

కెసిఆర్ కోసం చర్లపల్లి జైల్లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా..

చింతమడకను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే… దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు కోసం ఈసీని అనుమతి ఎందుకు కోరలేదు..! పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయిస్తా ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 25 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కెసిఆర్ ప్రభుత్వ లో చేసిన అవినీతి…

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే  సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 25:  ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగితే  సి-విజిల్ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ ఎన్నికలలో మద్యం, మందు మరియు ఇతర ప్రలోభాలు ఓటర్లను ప్రభావితం చేయకుండా ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించేందుకు…

తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం జగదీశ్వర్ గౌడ్ 

కూకట్ పల్లి ప్రజాతంత్ర, నవంబర్ 25 : కేసీఆర్‌ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని, కొట్లాడి  తెచ్చుకున్న తెలంగాణాలో  దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని జగదీశ్వర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో 121 కూకట్పల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్…

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా వివేకానంద విద్యా  పథకంతో ఉన్నత విద్యకు చేయూత

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 25: బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ అన్నారు.  నిరుపేద బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్య  కోసం వివేకానంద విద్యా పథకం ద్వారా ఆర్థిక చేయూతను అందించి ఆదుకున్నదన్నారు. ఈ మేరకు శనివారం భాగ్యనగర్‌ శ్రీ వేద…

నీలం మధుకు ప్రజలు నిరాజనం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25: పటాన్ చెరు నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ఐలాపురం, ఐలాపురం తండా, నర్రిగూడెం లో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు.పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పి పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్  ప్రచారంలో భాగంగా ఐలాపురం, ఐలాపురం తండా, నర్రిగూడెం లో రోడ్ షో నిర్వహించారు. ఈ…