Category తెలంగాణ

ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి 

జిన్నారం మండలంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రోడ్ షో  తరలివచ్చిన ప్రజానికం ఆత్మీయ స్వాగతాలు  ప్రతిపక్షాలను నమ్మితే మోసపోతం కష్టాల్లో అక్కరకురాని వాళ్ళను తరిమికొట్టండి  పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25: కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల పాటు అధికారం అప్పగిస్తే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కి అవినీతి అరాచకం రాజ్యమేలిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల…

సబితమ్మ విజయం ఖాయం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 25 : ఈ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో సబితమ్మ విజయం ఖాయమని మహేశ్వరం నియోజకవర్గ ఉద్యమకారుల కో-కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు.శనివారం కందుకూరు మండలం పరిధిలోని మిర్ఖాన్పేట్ గ్రామంలో ఆయన గడపగడపకు ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ…

కులవృత్తుల సంక్షేమానికి పెద్ద పీట

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 25:  తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ముదిరాజుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన…

ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన  కాంగ్రెస్ కే మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 25 : తమ ఎన్నికల మానిఫెస్టోలో ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎరుకల సామాజికవర్గం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తామని తెలంగాణ ప్రదేశ్…

రాష్ట్రాన్ని   అభివృద్ధి పథంలో  నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి బండారి లక్ష్మారెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 25: రాష్ట్రాన్ని   అభివృద్ధి పథంలో  నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆదరించి,నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు వోటు వేసి  గెలిపించాలని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అన్ని మతాలకు సమాన గౌరవం కల్పిస్తూ  అధికారికంగా  ఆన్ని పండుగలను నిర్వహించడం సి ఎం కేసీఆర్ కే సాధ్యమని   …

బిఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతుగా ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్ 24 :   మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి  మంత్రి  చామకూర  మల్లారెడ్డికి  మద్దతుగా 15వ వార్డులో  కౌన్సిల్ మాదిరెడ్డి వెంకటరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఆదం షఫీక్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ ఖాజా, బిఆర్ఎస్ నాయకులు సత్యం సాగర్, రాపోలు ప్రవీణ్, భుమలింగం శుక్రవారం ప్రచారం నిర్వహించారు.  వారు మల్లారెడ్డిని …

ప్రజలారా ఆలోచించి ఓటు వేయండి  బి ర్ స్ ని గెలిపించండి

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 24:  నియోజకవర్గంలోని పరుఖ్ నగర్ మండలం లోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం,ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీకి  అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండుగ లాంటిదని, కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఐదేళ్ల ప్రజల విలువైన భవిష్యత్తనీ అడ్డగోలుగా సంపాదించి వచ్చిన వాళ్లు అందరిని డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారనీ…

నేడు ఆమనగల్లుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : ఆమనగల్లు పట్టణంలో ఈనెల 25న కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభకు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మద్దతుగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు…

ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ షాద్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి పాలమూరు విష్ణు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 24: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి “పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి” ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నారు. తన ఆరోగ్యం కుదుటపడేందుకు తన అభిమానులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు చేసిన ప్రార్థనలు పూజలపై పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి శతకోటి వందనాలు అంటూ వీడియో మెసేజ్…