Category తెలంగాణ

కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లే…

ఓడిపోయేటోడు, పోటీ చేయనోడు కూడా నేను సీఎం అంటడు మొత్తం హైదరాబాదు పరిధిలో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెల్వదు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రకాశ్‌ గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి రాజేంద్రనగర్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు రాజేంద్రనగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : కాంగ్రెస్‌లో అందరూ సీఎం క్యాండిడేట్లేనని, ఓడిపోయేటోడు…పోటీ చేయనోడు…

సామాజిక వేత్తలతో రాహూల్‌ గాంధీ భేటీ

హైదరబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌ 26: తెలంగాణ సామాజికవేత్తలతో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత  రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, యువత ఆశయాలను నెరవేర్చడానికి కావలసిన సూచనలు, సలహాల గురించి సమావేశంలో చర్చించారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి దీప దాస్‌ మున్షీ ,  జస్టిస్‌ చంద్ర కుమార్‌ ,  డాపప గోపీనాథ్‌ , ఆకునూరి మురళి ,…

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం

‘కాళేశ్వరం’ పేరుతో కేసీఆర్‌ లక్ష కోట్లు దోపిడి ప్రాజెక్టు కట్టిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగింది.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత…అమలు కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి విజయ భేరి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు..ప్రజల తెలంగాణకు మధ్య…

నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమే.. నాకు పదవులు లెక్క కాదు

బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు.. కాంగ్రెస్‌ గెలిస్తే అభివృద్ధి ఉండదు కాంగ్రెస్‌ తెచ్చేది భూమాత కాదు.. భూమేత   ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడిన దాఖలాలు లేవు జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమేనని నాకు పదవులు గడ్డిపోచతో సమానమని ముఖ్యమంత్రి కేసీఆర్‌…

తెలంగాణలో దొరల సర్కారుకు ప్రజల సర్కార్‌కు మధ్య యుద్ధం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల దోపిడీ కేసీఆర్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే సంగారెడ్డి విజయభేరి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 26: తెలంగాణలో దొరల సర్కార్‌కు ప్రజల మధ్య యుద్ధం జరుగుతోందని…

లెక్కింపు కేంద్రాలలో విధులు నిర్వహించే సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి శిక్షణ

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 26: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సమీకృత జిల్లా కార్యలయల సముదాయంలో సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలలో విధులు నిర్వహించే సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి జిల్లా…

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలవిరాట్ విగ్రహంపై మిస్టరీ

•మూలవిరాట్ పురాతన విగ్రహం మాయం? •పొంతనలేని సమాధానాలిస్తున్న అధికారులు, పూజారులు, సిబ్బంది •3 అడుగుల స్వయంభూ దేవాలయాన్ని 12 ఫీట్ల లోతుకు తవ్వారు •కాకతీయ రాజు రుద్రదేవుడు కాలం నాటి శిలాశాసనం లభ్యం •దేవాలయంలో బంగారు, వజ్రవైఢూర్యాలు నిధులున్నాయి •శ్రీ లక్ష్మినరసింహా స్వామి భక్త సమితి నిజ నిర్ధారణ కమిటీ వెల్లడి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్…

నిరంతర విద్యుత్‌పై కాంగ్రెస్‌ విమర్శలు అర్థరహితం

* కాంగ్రెస్‌ నాయకులు ప్రజల మనోభావాలను కించపరిచే ధోరణిలో మాట్లాడుతున్నారు * కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దు * ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి * బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్ ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : తెలంగాణ ఏర్పడ్డ తరవాత కెసిఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని…

నిరుద్యోగులతో రాహుల్‌ గాంధీ ముచ్చట

 అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ  ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బావర్చి హోటల్లో బిర్యాని తిన్న రాహుల్‌  సడన్‌ విజిట్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డ అభిమానులు ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25 : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ముషీరాబాద్‌ నియోజకవర్గం అశోక్‌ నగర్‌ నగర కేంద్ర గ్రంథాలయ సమీపంలోని…