Category తెలంగాణ

ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఆలయంలో ప్రమాణం చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 27:కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తానని మహేశ్వరంనియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్ఆర్(కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి) అన్నారు.సోమవారం మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలోని శ్రీ శివగంగరాజరాజేశ్వరి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసితాను ఎమ్మెల్యే గా గెలిస్తే చేస్తానన్న హామీలను బాండ్పేపర్ పైన రాసి ప్రమాణ పత్రాన్ని…

తొమ్మిదో వార్డులో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : ఆమనగల్లు మున్సిపాలిటీ 9వ వార్డులో పోస్ట్ ఆఫీస్ కాలనీ విద్యానగర్ కాలనీ లో కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపుకై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోటగిరి యాదవ్, ఆమనగల్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ సోనా జయరాం…

రోడ్డు షోలతో దూసుకుపోతున్న సబితమ్మ

రోడ్డు షోలతో దూసుకుపోతున్న సబితమ్మ-ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు బిఎస్పీ నేత ఇబ్రహీం శేఖర్ బేషరత్తుగా మద్దతు భారీ మెజారిటీ దిశగా సబితమ్మ మొదటి సారి మహేశ్వరంలో గులాబీ జెండా గుబాళింపు మహేశ్వరంలో హ్యాట్రిక్ కొట్టబోతున్న సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 27: మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం

కాంగ్రెస్ సీనియర్ నాయకులు శీను సుందర్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 27: శాసనసభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ శీను సుందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ శీను సుందర్ వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసాద్…

అనుష వివాహానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : కడ్తాల్ మండల పరిధిలో నిరుపేద కుటుంబీకురాలు బోల బాలమణి కుమార్తె అనుష వివాహానికి జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా  రూ.10వేల ఆర్థిక సహాయాన్ని జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి బాలామణికి అందించారు. అదేవిధంగా కడ్తాల మండల కేంద్రానికి చెందిన నార్ల కంటి మల్లేష్…

బిజెపి అభ్యర్థిని గెలిపిస్తే కత్వ వాగు నిర్మాణం పూర్తి చేయిస్తాం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 27 : బిజెపి అభ్యర్థి ఆచారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మేడిగడ్డ శంకర్ గ్రామాల మధ్యన ఉన్న ఖత్వవాగు నిర్మాణాన్ని పూర్తి చేయిస్తామని సర్పంచ్ అమర్ సింగ్ అన్నారు. సోమవారం శంకర్ కొండ, సామామయపల్లి తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డమ్మీ ఈవీఎంలతో ప్రచారం నిర్వహించి నెంబర్ 1…

డిసెంబర్ 24 నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్-2

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 27 : అల్టిమేట్ ఖోఖో(యూకెకె) దాని గ్రాండ్ సెకండ్ ఎడిషన్‌కు సిద్ధమైందని అల్టిమేట్ ఖో ఖో ప్రతినిధులు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 164 మిలియన్ గృహాలకు చేరుకున్న వినోదభరితమైన ప్రారంభ సీజన్‌తో ఒడిశాలోని కటక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 24 ప్రారంభమైన ఈ ఎడిషన్ 13…

బిజెపి అధికారంలోకి వస్తేనే బీసీలకు సమన్యాయం  ఆచారికే బీసీ సంఘాల మద్దతు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబరు 27 : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే బీసీల కు సముచిత గౌరవం సమన్యాయం లభిస్తుందని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. పెద్దయ్య యాదవ్, రాష్ట్ర బీసీ సంఘం సీనియర్ నాయకుడు కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ జి గంగాధర్ అన్నారు. సోమవారం ఆమనగల్లు లో ఏర్పాటు…

ఆలోచించి ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 27: పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి కొనసాగించాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు…