Category తెలంగాణ

తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో దగాపడ్డ తెలంగాణ

బాగుపడ్డది కెసిఆర్‌ కుటుంబం మాత్రమే ప్రజలు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలి…ఆలోచించి వోటేయాలి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం భువనగిరి రోడ్‌షోలో కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకా గాంధీ భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక…

తొమ్మిదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో దగాపడ్డ తెలంగాణ

బాగుపడ్డది కెసిఆర్‌ కుటుంబం మాత్రమే ప్రజలు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వనికి బుద్ధి చెప్పాలి…ఆలోచించి వోటేయాలి ప్రజల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం భువనగిరి రోడ్‌షోలో కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకా గాంధీ భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక…

కాంగ్రెస్‌, కేసీఆర్‌ ఇద్దరు పాపులే …

ప్రజలను కష్టాలు పెడుతున్న ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి… మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అంధ విశ్వాసాలతో సచివాలయాన్ని కూల్చి ప్రజా ధనం వృథా కమిటీ నివేదిక రాగానే మాదిగల వర్గీకరణ అమలు సామాజిక న్యాయం చేసింది బిజెపి ప్రభుత్వమే మహబూబాబాద్‌ బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌…

బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కుల్కచర్ల, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీజేపీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మహారాష్ట్ర నాందేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ అజీజ్,పశ్చిమ బెంగాల్ ఎబివిపి ఫూల్ టైమర్ ఈశ్వర్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రహ్లాదరావు లు అన్నారు. సోమవారం నాడు ఆ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. బీజేపీ అభ్యర్థి…

పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 27:  శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై…

షాద్‌నగర్‌లో పీజీ కాలేజీని ఏర్పాటు చేయాలి

షాద్‌నగర్‌, ప్రజా తంత్ర నవంబర్ 27:  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయని నాడు తప్పుడు ప్రచారం చేశారు. కానీ, నేడు భూముల ధరలు ఎవరు ఊహించిన విధంగా పెరిగాయని బీఆర్‌ఎస్‌ షాద్‌నగర్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం షాద్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి…

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్  అన్నారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక పౌర్ణమి పురష్కరించుకొని ఆలయ ప్రాంగణంలో  భక్తులకు…

ఒక్క అవకాశం ఇవ్వండి సామాన్యులకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తాఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

  కాప్రా  ట్రాఫిక్ సమస్య  పరిష్కరిస్తా. నీటి సమస్య, చెత్త డంపింగ్  సమస్యలు పరిష్కరిస్తా ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా  ఉప్పల్ ,ప్రజాతంత్ర, నవంబర్ 27:  ఒక్క అవకాశం ఇవ్వండి..సామాన్యులకు అందుబాటులో ఉండి  అభివృద్ధి చేసి చూపిస్తానని  ఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూగతంలో గెలిపించారు. అభివృద్ధి…

షాద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో.. ఇక మీ భూముల ధ‌ర‌లు పెరుగుతాయి

 షాద్ నగర్ సభలో సీఎం కేసీఆర్  ఎమ్మెల్యే అభ్య‌ర్థి అంజ‌య్య యాద‌వ్‌కు మ‌ద్ద‌తుగా భారీ సభ  అంజ‌య్య యాద‌వ్ వ‌జ్రం తున‌క, మంచోడు, చీమకు కూడా హాని చేయడు   షాద్‌న‌గ‌ర్,ప్రజా తంత్ర నవంబర్ 27: షాద్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక  షాద్ నగర్   బాలాజీ    వెంచర్ ఎదురుగా ఏర్పాటు చేసిన…