Category తెలంగాణ

వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి లో జగ్గారెడ్డి ని గెలిపించండి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 28: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం… సంగారెడ్డి లో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డిని భారీ మెజార్టీ తో  గెలిపించాలని జగ్గారెడ్డి కూతురు జయా రెడ్డి కోరారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఈ 9 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా పని చేసిందో మీరు చూశారు .కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు…

నాకు ఒక అవకాశం ఇవ్వండి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28:  మేనిఫెస్టో 6 గ్యారంటీ పథకాలతో, ఎమ్మెల్యే జాబుకు అప్లికేషన్ పెట్టుకుని, మీ ముందుకు వస్తున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా, సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని రుజువు చేస్తానని ఎల్బీనగర్ నియోజకవర్గ  అభ్యర్థి మధుయాస్కి అన్నారు. మంగళవారం వనస్థలిపురంలో ఏర్పాటుచేసిన విలేకరులతో…

ఉప్పల్ నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించిన అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ ప్రజలకు సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని హామీ  కేసీఆర్ ప్రభుత్వంపై పూర్తీ విశ్వాసంతో ప్రజలు ఆశీర్వదిస్తారని ధీమా.   కార్యకర్తలను ఓటర్లను,  కంటికి రెప్పలా  కడుపులో పెట్టుకుని చూసుకుంటా. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటా.  ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 28 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా…

బీజేపీ, బీఆర్ఎస్ ల‌ను చిత్తుగా ఓడించాలిమాదిగ దండోరా అధ్యక్షులు దోమ మ‌ల్లేష్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : 30 న జరిగే ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాదిగ దండోరా వ్య‌వ‌స్థాప‌క అధ్యక్షులు దోమ మ‌ల్లేష్ మాదిగ విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బ‌షీర్‌బాగ్ ప్రెస్ క్ల‌బ్ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో…

అంతర్వేదిలో తాడేపల్లిగూడెం ప్రపంచ సాహిత్య కళా ఉత్సవాలు  బ్రోచర్  ఆవిష్కరణ

 ఎల్బీనగర్ ప్రజాతంత్ర, నవంబర్ 28: ఐ. ఎస్ .ఓ గుర్తింపు పొందిన ప్రపంచంలోనే అతి పెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవాసంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ప్రతి నెలా సాహితీ ప్రభంజనంలో భాగంగా  డిసెంబర్ నెలలో 16, 17  తారీఖులలో తాడేపల్లిగూడెంలో 30 గంటల 30నిముషాల 30 సెకన్ల పాటు నిరంతరాయంగా  శ్రీ శ్రీ…

కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన సేవాలాల్ సేన రాష్ట్ర కమిటి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : తాము అధికారంలోకి వస్తే లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఫిభ్రవరి 15 న అధికారికంగా సేలవు దినం ఇస్తామని సీఎం ఆందోల్ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన నేపథ్యంలో కెసిఆర్ కు రాష్ట్రంలో ఉన్న యావత్ గిరిజనుల పక్షాన, సేవాలాల్ సేన రాష్ట్ర…

కాంగ్రెస్ పేదల పార్టీ 

చేవెళ్ల అడ్డా కాంగ్రెస్ అడ్డా  బిజెపి పేదలను దోచుకుంది  బెదిరింపులకు పాల్పడుతున్న బీఆర్ఎస్  భీం భరత్ ను భారీ మెజార్టీతో గెలిపించండి   అంతారం గ్రామ కాంగ్రెస్ నాయకులు జనరల్ సెక్రెటరీ నడికుడే సంజయ్ గౌడ్  ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 28:పేద ప్రజల సంక్షేమం కోసమే పని చేసిందాని అంతారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జనరల్ సెక్రెటరీ నడికుడే…

ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన బిసినే సీఎం చేయాలి

బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ గాలి వినోద్ కుమార్ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించాలనీ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి చైర్మన్ గాలి వినోద్ కుమార్, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓం ప్రకాష్ యాదవ్, లాయర్స్ పోరం ఫర్…

డిబిపి గ్రేటర్ మహిళా అధ్యక్షురాలిగా బండారి లావణ్య

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 :  దళిత బహుజన పార్టీ(డిబిపి) గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలిగా బండారి లావణ్యను నియమించారు. సనత్ నగర్ కు చెందిన మహిళా నాయకురాలు బండారి లావణ్యకు నియామకపు పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. గ్రేటర్ లో పౌర…