Category తెలంగాణ

మీతో నాది కుటుంబ సంబంధం

తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌ సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తం ఫామ్‌హౌస్‌ ‌నుంచి కేసీఆర్‌ ‌ను పారదోలుదాం మీకు డబుల్‌ ‌బెడ్రూమ్‌ ‌వొచ్చాయా.. మల్కాజ్‌ ‌గిరి రోడ్‌ ‌షోలో రాహూల్‌ ‌గాంధీ, ప్రియాంకా గాంధీల వాక్యలు   మల్కాజ్‌ ‌గిరి, ప్రజాతంత్ర ,  నవంబర్‌,  28 : ‌తెలంగాణలో కాంగ్రెస్‌ ‌తుఫాన్‌…

ఈ జన్మ సిద్ధిపేటకు అంకితం

మీరు చూపిస్తున్న ప్రేమకు వెల కట్టలేను నేనెన్నడూ ఎమ్మెల్యేగా అనుకోలేదు..నా కుటుంబం అనుకుని పని చేశా కాంగ్రెసోళ్ల చేతికి వెళ్లితే కుక్కలు చింపిన రాష్ట్రమే సిద్ధిపేట ఎన్నికల రోడ్‌ షోలో మంత్రి హరీష్‌ రావు విజయోత్సవ ర్యాలీని తలపించిన రోడ్‌ షో సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ఈ జన్మంతా సిద్ధిపేటకు…

బీఆర్‌ఎస్‌ పదేళ్ళ పాలనలో ఆకాశాన్నంటిన అవినీతి

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తిన్నదంతా కక్కిస్తాం యువత ఆశలపై కెసిఆర్‌ నీళ్లు ఒక్క అవకాశం ఇవ్వండి…కాంగ్రెస్‌తోనే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్‌ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి జహీరాబాద్‌ కార్నర్‌ మీటింగ్‌లో ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 28: బీఆర్‌ఎస్‌ పదేళ్ళ పాలనలో అవినీతి ఆకాశాన్నంటిందని, కాంగ్రెస్‌…

షాద్ నగర్ అభివృద్ధిని చూసి అంతా ఆనందం పడుతున్నారు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 28:  షాద్ నగర్ ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గోటికే గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూఖ్ నగర్ మండలంలోని పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గోపాల్ రెడ్డి…

బహుజనలకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 28: విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే అని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసన సభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిరావుపూలే 133వ వర్దంతి సందర్భంగా ఎల్.బి.నగర్ నందు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలు…

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్”*ఏమైంది

షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ముఖ్యమంత్రి మాటలు  మోసమే. షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 28: లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్” బీఆర్ఎస్ పార్టీకీ ఎన్నికల  అవకాశం మారిందని ప్రజలు టిఆర్ఎస్ పార్టీ మాటలు విశ్వసించే పరిస్థితిలో లేరని షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ విమర్శించారు. షాద్ నగర్…

బీఎస్పీ రావాలి బహుజనుల బతుకులు మారాలి

పేద ప్రజలను మత్తులో ముంచి రాజ్యాధికారానికి దూరం   విద్య వైద్యం సంక్షేమ పథకాలు అందాలంటే బీఎస్పి రావాలి   రాజమహేంద్ర వర్మను భారీ మెజార్టీతో గెలిపించండి  జిల్లా అధ్యక్షులు పానుగంటి ప్రవీణ్ కుమార్ ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 28: బహుజనందరూ విద్య,వైద్యం,సంక్షేమ పథకాలు పొందాలంటే బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలని  పానుగంటి ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా…

నిండు మనసుతో ఏనుగు గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 28: పటాన్ చెరు నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ చిట్కూల్ గ్రామంలో ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు  మాట్లాడుతూ …ఎలా అయితే చిట్కూల్ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానో తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత పటాన్ చెరు నియోజకవర్గంని కూడా…

అవినీతి పాలనకు చరమగీతం పాడాలి

తాండూర్, ప్రజాతంత్ర, నవంబర్ 28:  కెసిఆర్ నియంతృత్వ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం ఎస్ వి ఆర్ గార్డెన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ…