Category తెలంగాణ

ఎంఎల్‌సి కవితకు మరోసారి నిరాశ

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో జుడీషియల్‌ ‌కస్టడీ 18 వరకు పొడిగింపు న్యూ దిల్లీ, జూలై 5 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌సీబీఐ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్‌ ‌కస్టడీని జులై 18 వరకు రౌస్‌ అవెన్యూ కోర్ట్ ‌పొడిగించింది. నేటితో కవిత జ్యూడిషల్‌…

‌నేడు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ

తొలిసారి భేటీపై సర్తత్రా ఉత్కంఠ ప్రజా భవన్‌లో ఏర్పాట్లు పూర్తి విభజన సమస్యలు..షెడ్యూలు 9, షెడ్యూలు 10 సంస్థల విభజనపై చర్చ! విద్యుత్తు సంస్థలకు బకాయిలపైనా చర్చలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : నేడు ప్రజా భవన్‌ ‌వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు తొలిసారి సమావేశం కాబోతుండడంతో భేటీపై సర్వత్రా ఉత్కంఠ…

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్ రెడ్డి

వికాస్‌రాజ్‌ను రిలీవ్ చేసిన ఇసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సిఇఒ)గా సి.సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సిఇఒ పోస్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను పంపించగా, 2002 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సుదర్శన్ రెడ్డిని…

త్వరలో విద్యుత్‌ ‌బిల్లులపై క్యూఆర్‌ ‌కోడ్‌

‌వచ్చే నెల నుండి అందుబాటులోకి వచ్చే అవకాశం న్యూఢిల్లీ,జూలై5 : ఆర్‌బిఐ మార్గదర్శకాలను ఉటంకిస్తూ జూలై 1న తమ వినియోగదారులను విద్యుత్తు అధికారిక వెబ్‌సైట్‌ , ‌మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా నెలవారీ విద్యుత్‌ ‌బిల్లులు చెల్లించాలని కోరిన తెలంగాణ సదరన్‌ ‌పవర్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ ‌కంపెనీ లిమిటెడ్‌ ( ‌టిజిఎస్‌పిడిసిఎల్‌ ) ‌విద్యుత్‌ ‌బిల్లులపై చెల్లింపులు చేయడానికి…

విలీన పంచాయితీలు తెలంగాణాలో కలపాలి

భద్రాచలం మండల ప్రజల పది సంవత్సరరాల ఆకాంక్ష నేటి ఇరువురి ముఖ్యమంత్రుల భేటీపైనే ఆశలు భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  05 : ఆంధప్రదేశ్‌లో కలిపిన 5 పంచాయితీలు తెలంగాణలో కలపాలని గత పదిసంవత్సరాల నుండి భద్రాచలం మండల ప్రజల్లో కోరిక ఉంది. ఇప్పటికే విలీన పంచాయితీల ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి.…

హన్మకొండ బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయంపై ముదురుతున్న వివాదం..

తొలగించాలని కాంగ్రెస్‌..‌టచ్‌ ‌చేయొద్దని బీఆర్‌ఎస్‌ ‌కొనసాగుతున్న  నేతల సవాళ్ల పర్వం పార్కు స్థలం కబ్జా చేశారని, అక్రమంగా నిర్మించారని ఆరోపణలు జీబ్ల్యూఎంసీ అధికారుల్లో టెన్షన్‌.. ‌హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 5 : హన్మకొండ బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీస్‌ ‌స్థలం వివాదం రోజురోజుకూ ముదురుతుంది. అక్రమంగా నిర్మించిన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాయాన్ని వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌…

ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరణ

 రాక్స్ ఐటీ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హనుమకొండ,ప్రజాతంత్ర,జూలై4: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హనుమకొండలో రాక్స్ ఐటీ పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి…

యువతిపై అత్యాచార ఘటనపై మహిళా కమిషన్‌ ‌సీరియస్‌

‌దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని డిజిపికి ఆదేశం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌ జూలై 4 : మియాపూర్‌లో రియల్‌ ఎస్టేట్‌ ‌కార్యాలయంలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారయత్నం జాతీయ మహిళా కమిషన్‌ ‌తీవ్రంగా పరిగణించింది. పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించింది. బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలని లేఖలో…