Category తెలంగాణ

బీఆర్‌ఎస్‌ను వీడిన మరో ఎంఎల్‌ఏ

‌కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్ల చేరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ ‌బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా…

కొట్లాడి తెచ్చుకుని..వాయిదా వేయమంటారా..?

రాజకీయ పార్టీలు, కోచింగ్‌ ‌సెంటర్‌లు ఆడిస్తున్న డ్రామా ఇక ఏటా జాబ్‌ ‌క్యాలెంటర్‌ ఇం‌జనీరింగ్‌ ‌కాలేజీలు నైపుణ్యాలపై దృష్టి ఈ యేటి నుంచే రెగ్యులర్‌గా ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌త్వరలోనే  స్కిల్‌ ‌వర్సిటీ ఏర్పాటు గత పాలకుల కృషితో ఐటి, ఫార్మా రంగంలో నంబర్‌వన్‌ ‌స్థానం జెఎన్‌టియూలో క్వాలిటీ ఇంజనీరింగ్‌ ‌సదస్సులో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,…

60‌వ సంవత్సరంలోకి భద్రాచలం వంతెన

1965లో ఆనాటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌చే ప్రారంభం పడవ ప్రమాదంలో 400 మంది మృతి తర్వాత నాటి నెహ్రూ ప్రభుత్వం చొరవతో నిర్మాణం అంతరాష్ట్రాల..అంతర్‌జిల్లాల వారధిగా ప్రయోజనం   భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 13 : భద్రాచలంకు ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వొచ్చే ప్రజలకు వారధిగా ఉన్న భద్రాచలం బ్రిడ్జికి విజయవంతంగా 59…

నమ్మక తప్పని చేదు నిజం!

ఆడపిల్లల జననాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయా? అయ్యో.. ఆడపిల్ల.. వినడానికి విడ్డూరంగాను, విస్మయాన్ని కలిగిం చేదిగాను ఉన్నా ఇది నమ్మక తప్పని చేదు నిజం. ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రంలోని కొన్ని పల్లెల్లో గత మూడు నెలల వ్యవధిలో జన్మించిన వారంతా మగ శిశువులేనట! ఈ ఏడాది వరకూ నమోదైన జనన గణాంకాలను విశ్లేషిస్తే గనుక దేశంలోని అనేక…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌నిందితులకు ఎదురుదెబ్బ

బెయిల్‌ ‌పిటిషన్లు కొట్టేసిన నాంపల్లి కోర్టు హైదరాబాద్‌, ‌జూలై 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్‌ ‌పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్పటివరకు ఛార్జిషీట్‌ ‌నమోదు కానందున…

బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’

నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు అధికారులతో సమీక్ష సిఎం రేవంత్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్ అం‌డ్‌ అసెట్స్(‌హైడ్రా) విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సవి•క్షించారు. ఈ…

గిరిజన సంక్షేమానికి పనిచేస్తున్న జాతీయ ఎస్టీ కమిషన్‌

ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 12 : గిరిజనుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్‌ ‌పనిచేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్‌ ‌సభ్యులు జాటోత్‌ ‌హుస్సేన్‌ ‌నాయక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌ఖాన్‌తో కలిసి గిరిజనుల కోసం అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలుపై అధికారులతో…

మొక్కలు నాటి సంరక్షించండి

హనుమకొండ,జూలై12: సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ‌పి .ప్రావీణ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కాకతీయ వైద్య కళాశాలలో  ట్రైబ్‌  ‌సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవ  కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్‌ ‌ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కే ఎన్‌ ఆర్‌ ‌యు…

సఫిల్‌ ‌గూడ లేక్‌ ‌పార్క్‌లో సమస్యలు పరిష్కరించాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12: సఫిల్‌ ‌గూడ లేక్‌ ‌పార్క్‌లో గల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి కమిషనర్‌  ఆ‌మ్రపాలి కాటతో కలిసి సఫీల్‌ ‌గూడ లేక్‌ ‌పార్కును పరిశీలించారు.ఈ సందర్భంగా  కార్పొరేటర్‌ ‌శ్రావణ్‌, ‌కాలనీ వాసులు…