Category తెలంగాణ

దిల్లీలో దీక్షకు నేను సిద్ధం..కెసిఆర్‌ సిద్ధమా

కెటిఆర్‌, హరీష్‌ రావుల ప్రశ్నకు సిఎం రేవంత్‌ సమాధానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు అన్యాయంపై నిరసనగా, రాష్ట్ర ప్రయోజనాల కొరకు బిఆర్‌ఎస్‌ అధినేత కలిసి వొస్తే తానూ సిద్ధమని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రానికి నిధుల కోసం దిల్లీలో దీక్ష చేయాలని అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్‌…

మోదీకి భయపడి దాక్కున్న కెసిఆర్‌

అవగాహనా రాహిత్యంతో కెటిఆర్‌ సభను తప్పుదోవ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన ఘనత కెసిఆర్‌ది విషయాన్ని వొదిలి గాలిమాటలు… బిజెపితో బిఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందాలు బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం అసెంబ్లీలో తీర్మానంపై చర్చ సందర్భంగా కెసిఆర్‌, కెటిఆర్‌లపై సిఎం రేవంత్‌ ఫైర్‌ బిజెపితో పదేళ్లు అంటకాగి అన్యాయం చేశారని విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 :…

నిబంధనల ప్రకారమే విద్యాసంస్థల బస్సులకు అనుమతులు

స్కూల్‌ ‌బస్సులకు ఫిట్‌ ‌నెస్‌ ‌సర్టిఫికెట్లు తప్పనిసరి అప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు అఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అకార్మికుల గురించి మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్‌ ‌నేతలకు లేదు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 :  నిబంధనల ప్రకారమే విద్యాసంస్థలకు అనుమ తులు ఇస్తున్నామని,…

తెలంగాణ పేరు కూడా ప్రస్తావించరా

బడ్జెట్‌లో ఇంతగా వివక్ష చూపడం దారుణం కేంద్ర బడ్జెట్‌ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీ సమావేశాలను కుదించడంపై ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23 : కేంద్ర బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ పేరు కనీసం కూడా ప్రస్తావించలేదని..రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని కేంద్రబడ్జెట్‌లో మొత్తంగా గుండు సున్న ఇచ్చారని…

స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్ భావజాలం: మంత్రి సీతక్క

దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తగవని మంత్రి సీతక్క అన్నారు. ఆమె వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని, దీని వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయం వద్ద మంగళవారం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన ఆలోచనా…

బడ్జెట్‌లో తెలంగాణ పదమే నిషేధం

రాష్ట్రంపై కేంద్రం కక్షపూరిత వైఖరి మూడు సార్లు ప్రధానిని కలిసి నిధులివ్వాలని కోరా నిష్పక్షపాతంగా పెద్దన్నలా వ్యవహరించాలని చెప్పా వికసిత్‌ భారత్‌ బడ్జెట్‌ కాదు, కుర్చీ బచావో బడ్జెట్‌ కాంగ్రెస్‌తో కలిసి పార్లమెంటులో నిరసన తెలపాలి నేడు కేంద్ర బడ్జెట్‌లో అన్యాయంపై అసెంబ్లీ చర్చ బడ్జెట్‌పై సిఎం రేవంత్‌ తీవ్ర అసంతృప్తి…కేంద్రం వైఖరిపై మండిపాటు హైదరాబాద్‌,…

‌ప్రజావాణిలో మొత్తం 606 దరఖాస్తులు

హైదరాబాద్‌, ‌జూలై 23: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌ ‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 606 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 108, పౌరసరఫరాల శాఖ కు సంబంధించి 106, విద్యుత్‌ ‌శాఖ కు సంబంధించి 64, హౌజింగ్‌కు సంబంధించి 115 దరఖాస్తులు,  మైనారిటీ సంక్షేమంశాఖకు సంబంధించి 38,…

శ్రీ‌రాంసాగర్‌కు జలకళ

భారీగా వొచ్చి చేరుతున్న వరదనీరు నిజాబాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై23: శ్రీరాంసాగర్‌ ‌జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు  భారీ వరద పోటెత్తింది. ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఔట్‌ ‌ఫ్లోలో 532 క్యూసెక్కులుగా…

పొంగులేటికి మంత్రిగా కొనసాగే హక్కు లేదు

రాఘవ కంపెనీ కుంభకోణంపై ఏలేటి ఆరోపణలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 22 : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిన్‌ బ్యాంక్‌ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామి అని అన్నారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఆర్బీఐ మార్గదర్శకాలను…