Category తెలంగాణ

పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయుల పదోన్నతులు

ఆగస్టు 2న పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సీఎం సమావేశం ఎల్‌బి స్టేడియంలో నిర్వహణకు ఏర్పాట్లపై సిఎస్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఆగస్టు 2వ తేదీన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు…

వ్యవసాయ విూటర్లు పెట్టాలని చెప్పలేదు

ఇందుకోసం 30వేల కోట్లు వదులుకున్నాం విద్యుత్‌ స్థాపక శక్తిని పెంచిన ఘనత మాదే నిజంగానే కెసిఆర్‌ సత్యహరిశ్చంద్రుడే అసెంబ్లీలో మాజీ మత్రి జగదీష్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : రైతుల పొలాల్లో విూటర్లు పెట్టడానికి కేసీఆర్‌ ఒప్పుకోలేదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శాసన సభలో పద్దులపై చర్చ సందర్భంగా…

కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : కమర్షియల్‌ ట్యాక్స్‌ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల స్కామ్‌పై అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వ్యవహారంపై…

దిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ప్రమాదంపై ‘సుప్రీమ్‌’లో విద్యార్థుల పిటిషన్‌

ఘటనపై రాహుల్‌, కిషన్‌ రెడ్డి, సిఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం దిల్లీ రాజేంద్రనగర్‌ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసుపై యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్‌ దూబే సుప్రీమ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ సీజేఐకి దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ ఉదాసీనత కారణంగా ఓల్డ్‌ రాజేంద్రనగర్‌, ముఖర్జీనగర్‌ ప్రాంతాల్లో వర్షపు నీరు…

జిష్ణుదేవ్‌తో సిఎం రేవంత్‌ భేటీ

రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియామకం కావడంపై అభినందనలు రేపు నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 29 : తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన  జిష్ణుదేవ్‌ వర్మను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు…

మోదీ హిందూ రాజ్య చక్రవర్తిగా ఊహించుకున్నారు

2019 నుంచి 24 వరకు ఒక సర్కస్ వలే పాలన కొనసాగింది మత తత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజల తీర్పునిచ్చారు నియతృత్వానికి, అరాచకానికి ఒక హద్దు ఉంటుంది గత పదేళ్ళలో ఎన్నో ఇబ్బందులు, వేధింపులకు గురయ్యాను గత ఎన్నికలల్లో మోదీ మైనార్టిలపై విషం చిమ్ముతూ ప్రచారం రచయితలు, ఉద్యమకారులపై అణిచివేత దోరణి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని ప్రజలు…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 27 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వేగంగా పెరుగుతుంది. శనివారం సాయంత్రానికి 53 అడుగులకు చేరుకుంది.కాళేశ్వరం, మేడిగడ్డ రిజర్వాయర్‌ నుండి 9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. ఇంద్రావతి, తాలిపేరు, జంపన్నవాగు, పెద్దవాగు, తదితర ప్రాంతాల నుండి వరద నీరు భారీగా చేరుకోవడం…

మీది హాఫ్‌ నాలెడ్జ్‌…

అసలు మీకు నాలెడ్జే లేదు… మంత్రి కోమటి రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌ రావుల మధ్య మాటల యుద్ధం మీ దళిత ముఖ్యమంత్రి హావిూ ఏమయ్యింది..? కెసిఆర్‌ ఏం చీల్చుతాడో చూద్దామనే సభకు వొచ్చానన్న మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27 : బిఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల కరెంట్‌ ఎక్కడ ఇచ్చారో హరీష్‌…

సిఎం నీతి ఆయోగ్‌ భేటీకి వెళ్లకపోవడం తప్పు

కేంద్ర బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2 లక్షల కోట్లు ఆదాయ, వ్యవయాలకు పొంతనలేని తెలంగాణ బడ్జెట్‌ సిఎం నీతి ఆయోగ్‌ భేటీకి వెళ్లకపోవడం తప్పు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విమర్శలు కరీంనగర్‌, ప్రజాతంత్ర, జూలై 27 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేవన్న విమర్శలో…