Category తెలంగాణ

‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌జ్యోతి అరెస్ట్.. ‌రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29: అ‌క్రమంగా ఆక్రమించిన భూమికి రిజిస్టర్‌ ‌చేసిన సికింద్రాబాద్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌ ‌కోర్టులో పోలీసులు మంగళవారం హాజరుపరచగా, 14 రోజుల పాటు రిమాండ్‌ ‌విధించింది. సుభాష్‌ ‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో బీఆర్‌ఎస్‌ ‌నేత పద్మాజా రెడ్డి కబ్జా చేయగా. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో…

నవంబర్‌ 1‌న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు ప్రారంభం

55 కి.మీ మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృత‌మవుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరీవాహకంలో సమయం వొచ్చినప్పుడు పాద‌యాత్ర చేస్తా. అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్‌ ‌వరకు పాదయాత్ర చేస్తా.. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని అన్నారు. నిర్ణయం…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేయాలి

కాంట్రవర్సీకి కేంద్రంగా జన్వాడ ఫామ్‌ ‌హౌజ్‌ ‌కెటిఆర్‌ ‌బినామిగా విజయ్‌ ‌మద్దూరి రాజ్యసభ సభ్యుడు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29: ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ ‌టెస్ట్ ‌చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. విజయ్‌ ‌మద్దూరి కేటీఆర్‌ ‌బినా అని అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ఆరోపించారు. గత ప్రభుత్వం డ్రగ్స్…

రుణ‌మాఫీపై ప్ర‌త‌ప‌క్షాలు కారు కూత‌లు

ponguleti srinivas fire on brs leaders

డిసెంబర్‌లో మిగిలిన రైతులకు రుణమాఫీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్  ‌రెడ్డి వెల్లడి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. మిగిలిన రైతులకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న‌ కారుకూతలను న‌మ్మొద్ద‌ని చెప్పారు. ఎవరైనా తమకు రుణమాఫీ జరగకుంటే అధికారులతో సంప్రదించాలని అన్నారు. ఖమ్మం జిల్లా…

వొచ్చే నెల 6 నుంచి కులగణన

కుల గణనలో తెలంగాణ ఒక మోడల్   ప్రజల అభిప్రాయానికి పట్టం కడతాం.. నేడు  కలెక్టర్లతో కాన్ఫ‌రెన్స్ కులగణనపై సామాజిక వేత్తలు, మేధావులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : రాష్ట్రంలో చేపట్టనున్న కుల గణన దేశవ్యాప్తంగా ఒక మోడల్ గా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క…

కొన‌సాగిన‌ బెటాలయిన్‌ ‌పోలీసుల నిరసనలు

సచివాలయ ముట్టడికి యత్నం.. ప‌లువురి అరెస్టు.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 28:‌ రాష్ట్రమంతటా ఒకే పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసన తెలుపుతున్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సచివాలయ ముట్టడికి యత్నించారు. రాష్ట్ర నలుమూలల నుంచి బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్లు సోమవారం ఉదయం నగరానికి చేరుకొని సచివాలయం వద్దకు బయలుదేరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ వస్తున్న వారిని ఎన్టీఆర్‌…

నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌28:  ‌హైదరాబాద్‌ ‌నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నామం టూ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తు న్నాయని విశ్వసనీయ సమాచారం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌ 28 ‌సాయంత్రం ఆరు గంటల వరకు నెల రోజులపాటు…

రాజ్‌ ‌పాకాలకు నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28 : ‌జన్వాడ్‌ ‌ఫామ్‌ ‌కేసులో కీలక నిందితుడైన రాజ్‌ ‌పాకాల నివాసం ఓరియన్‌ ‌విల్లాలో ఆదివారం పోలీసులు సోదాలు చేశారు. అనంతరం పరారీలో ఉన్న రాజ్‌ ‌పాకాలకు విచారణకు హాజరు కావాలంటూ ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. ఈ క్రమంలోనే రాజ్‌ ‌పాకాల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇదిలావుంటే  జన్వాడ…

రాజ్‌ ‌పాకాలకు రెండ్రోజుల సమయం ఇవ్వండి

జన్వాడ ఫామ్‌హౌస్‌ ‌కేసులో హైకోర్టులో విచారణ విచారణకు హాజరు కాని విజయ్‌ ‌మద్దూరి తన ఫోన్‌ ‌బదులు మరొకరి ఫోన్‌ ఇచ్చిన విజయ్‌ కెటిఆర్‌ ‌సతీమణిని విచారించిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసుకు సంబంధించి కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌పాకాల దాఖలు చేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు…